Friday 30 December 2016

లక్ష్మీ దేవి కటాక్షం పొందడానికి ఏం చెయ్యాలి.

రోజు రాత్రి పడుకునే ముందు మీ మంచం కింద రాగి చెంబు పెట్టి అందులో నీరు పోసి ఉంచాలి. ఉదయం లేచిన తర్వాత లక్ష్మీ దేవిని తలుచుకుని ఆ నీటిని గుమ్మం ముందు పారపోయాలి.
మీరు ఇంటికి తడిబట్ట సమయంలో ఆ నీటిలో కొంచెం కళ్ళు ఉప్పును కలపాలి. ఇలా కనీసం నెలలో ఒకసారి చేసినా చాలా మంచి ఫలితం వస్తుంది.
బయట ఎక్కడ నల్ల చీమలు కానీ, తెల్ల చీమలు కానీ ఉన్నచోట వాటికి పంచధార కానీ, బియ్యం పిండి కానీ చల్లాలి.

No comments:

Post a Comment