Tuesday 29 November 2016

మన హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలకు పుట్టినిల్లు..., పవిత్ర హిమాలయాలు..! ఎందరో యోగులు, మునులు, రుషులు ఇప్పటికీ కూడా హిమాలయాల్లో సంచరిస్తారని చెబుతారు. అంతేకాదు ఈ




హిమగిరుల్లో ఎన్నో పుణ్యక్షేత్రాలు వెలిశాయి. మనిషీ ఎంత అభివృద్ధి సాధించినా కూడా ఈ ప్రకృతికి నిబద్ధుడై ఉండాల్సిందే. ఈ పరమ సత్యాన్ని ప్రాచీన భారతీయ రుషులు ఎప్పుడో గ్రహించారు. అందుకే ప్రకృతికీ-మనిషీకి మధ్య బంధాన్ని వీడదీయలేనంతగా పెనవేశారు.




హిమవన్నగాల చెంత ఉన్న రాష్ర్టం ఉత్తరాఖండ్. ఈ రాష్ర్టంలోని నాలుగు దివ్యస్థలాన్ని చార్ ధామ్ గా వ్యవరిస్తారు.యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బదరీనాథ్ క్షేత్రాల దర్శన సమాహారాన్ని చార్ధామ్ యాత్రగా పరిగణిస్తారు. ఇవి పూర్తిగా హిమలయాల్లోనే వెలిసిన పుణ్యధామాలు..! 





చార్ధామ్ క్షేత్రాల యాత్రకు హరిద్వార్ను ముఖద్వారంగా భావిస్తారు. భగీరథ యత్నానికి తలవంచి, చండప్రచండమైన వేగంతో, గంగ శివుడి జటాఝూటంలోకి దూకింది.




 ఆ గంగ హిమ పర్వతాల నుంచి జనావాసాల్లోకి వచ్చింది హరిద్వార్లోనే! ఇక్కడ నీల పర్వతంపై నెలకొన్న చాందీదేవి, బిల్వ పర్వతంపై ఉన్న మానసాదేవి ఆలయాల్ని భక్తులు సందర్శిస్తారు.

అటు హరిద్వార్ నుంచి రిషికేశ్కు భక్తులు చేరుకుంటారు. క్షీరసాగర మథనంలో ఆవిర్భవించిన హాలాహలాన్ని మహాదేవుడు సేవించిన ప్రదేశంగా వ్యవహరించే నీలకంఠ మహాదేవాలయాన్ని దర్శిస్తారు. ఇక్కడే ఉన్న రామ్, లక్ష్మణ్ ఝూలాలు, వసిష్ఠ గుహ, భరత్ మందిరాల్ని తిలకిస్తారు.

చార్ధామ్ యాత్రలో మొదటి క్షేత్రమైన యమునోత్రికి డెహ్రాడూన్, ముస్సోరీల మీదుగా భక్తులు పయనమవుతారు. యమునా నది పర్వతాగ్రాల నుంచి కిందకు 





దిగిన ప్రదేశం యమునోత్రి. హనుమాన్ చట్టి నుంచి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి కాలినడకన లేదా గుర్రాల మీద భక్తులు వెళ్తారు. సముద్రమట్టానికి 3,165 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో యమునాదేవి ఆలయం గోచరమవుతుంది. కిలోమీటరు దూరంలో ఉన్న భారీ పర్వతాన్ని అధిరోహిస్తే యమున జన్మస్థలి దర్శనమిస్తుంది.



దేవతల్లో విష్ణువు.., సరోవరాల్లో సాగరం.., నదుల్లో గంగ.., పర్వతాల్లో హిమాలయం, భక్తుల్లో నారదుడు, గోవుల్లో కామధేనువు, పురాల్లో కైలాసం, క్షేత్రాల్లో కేదారం నాకు పరమ ప్రియమైనవి’- అని స్వయంగా పరమశివుడే పేర్కొన్నాడని మన పురాణాలు చెబుతున్నాయి. వీటిల్లో విష్ణుధామమైన బదరీనాథ్ తోపాటు, గంగ, కైలాస పర్వతం, కేదార క్షేత్రం అన్ని కూడా హిమాలయాల్లోనే ఉన్నాయి. సృష్టి ప్రారంభం నుంచే పరమ శివుడు...హిమాలయాలలోని క్షేత్రాల్లో నివసిస్తున్నాడని పురాణాలు 






చెబుతున్నాయి.అలాగే పాండవులు స్వర్గారోహణం చేసింది కూడా పవిత్ర హిమగిరుల్లోనే..! ఇంకా జగద్గురువు ఆది శంకరాచర్యాలు కైవల్యం పొందింది కూడా ఈ గిరుల్లోనేనని చెబుతారు.

చార్ ధామ్ యాత్రలో భాగంగా..యమునోత్రిని దర్శిచిన భక్తులు...ఇక్కడ నుంచి ఉత్తరకాశి మీదుగా గంగనాని, ధూలి ప్రాంతాల్ని సందర్శించి...ఆ తర్వాతే గంగోత్రికి చేరుకుంటారు. సముద్రమట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఈ ప్రదేశం ఉంటుంది. భగీరథుడి తపోఫలితంగా గంగాదేవి నదీరూపంలో భూమిపై అడుగిడిన చోటుగా భావించే స్థలంలో పవిత్రమైన శిల ఉంటుంది. సహజసిద్ధంగా ఏర్పడిన ఈ శిలాకృతిని శివలింగంగా భక్తులు పూజిస్తారు. గంగమ్మ దూకుడును తట్టుకుని తన జటాఝూటంలో బంధించేందుకు శివుడే ఇక్కడ కూర్చున్నాడని స్థల పురాణం.




గంగోత్రిలో మంచు కారణంగా ఏటా ఆరు నెలల పాటు మూసి ఉండే గంగా మాత ఆలయాన్ని, అక్షయ తృతీయ నుంచి దీపావళి వరకు తెరుస్తారు. ఈ ఆలయానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోముఖ్ను గంగానది జన్మస్థలిగా భావిస్తారు. ఇక్కడ భాగీరథి ప్రవహిస్తుంది.



 ఇది దేవప్రయాగ దగ్గర అలకానంద నదితో సంగమమై గంగానదిగా మారుతుంది. గంగోత్రి నుంచి శ్రీనగర్, రుద్రప్రయాగ, గౌరీకుండ్ మీదుగా భక్తులు మూడో దివ్యధామమైన కేదార్నాథ్కి చేరుకుంటారు. ఈ జ్యోతిర్లింగ క్షేత్రం సముద్ర మట్టానికి 12 వేల అడుగుల ఎత్తున ఉంటుంది. హరుడు, కేదారేశ్వరుడిగా వెలసిన ఈ క్షేత్ర వైభవం స్కాంద పురాణంలో ఉంది.

చార్ధామ్ యాత్రలో నాలుగో దివ్యస్థలి బదరీనాథ్. హిమాలయాల్లోని నీలకంఠ పర్వతాల నేపథ్యంలో నర, నారాయణ కొండల నడుమ, అలకానంద నదీ తీరాన విష్ణు రూప బదరీనాథుడు




 కొలువుతీరి ఉంటాడు. ఈ ఆలయం ఏడాది పొడవునా తెరిచే ఉంటుంది. గర్భాలయంలో ధ్యానముద్రాంకితుడైన శ్రీహరి విగ్రహం గోచరమవుతుంది. ప్రధాన ఆలయంతోపాటు ఆదిబద్రి, యోగధ్యాన్ బద్రి, బృధా బద్రి, భవిష్య బద్రి పేరిట మరో నాలుగు ఆలయాలు ఉంటాయి. ఇక్కడ పంచ ప్రయాగలుగా పేర్కొనే దేవ, రుద్ర, నంద, కర్ణ, విష్ణుప్రయాగలు దర్శనీయ ప్రదేశాలు.





మన భారతదేశం.... ‘నమోనమామి’ అంటూ ఆరాధించదగిన కర్మభూమి, పుణ్యభూమి! ఆసేతు హిమాచలం వరకు ఎన్నో దివ్యసన్నిధులు ధామాలు, క్షేత్రాలు ఇక్కడ నెలకొన్నాయి. హిమాలయాల్లోని ఈ మహనీయ స్థలాల్ని శ్రద్ధతో, భక్తితో, విశ్వాసాలతో దివ్య, భవ్య, ఆధ్యాత్మిక పెన్నిధులుగా సేవించాలి. అప్పుడే యాత్ర సిద్ధి, చిత్తశుద్ధి, అలౌకికమైన ఆత్మానంద లబ్ధి చేకూరుతాయి.




షేర్ చేయండి share this

తలక్రిందులుగా తపస్సు చేస్తున్నట్లు ఉండే ఏకైక శివలింగం ఎక్కడ ఉందొ మీకు తెలుసా?

దేశంలో ఎక్కడా లేని విధమైన శివలింగం భీమవరం యనమదుర్రు గ్రామంలో ఉంది. తలక్రిందులుగా తపస్సు చేస్తున్నట్లుగా లింగంపై ముద్రలు ఉండటం ఇక్కడి విశేషం . ఈ ఆలయానికి ఎన్నో విశేషాలు వున్నాయి. ప్రపంచానికి శివ, శక్తుల సమానత్వాన్ని నిరూపించటానికి ఒకే పీఠంపై నెలకొన్న శివుడు, పార్వతి, కుమార స్వామి విగ్రహాలు బయల్పడ్డాయి. పార్వతీ దేవి శక్తి. ఆ శక్తితో కూడుకున్న ఈశ్వరుడు శక్తీశ్వరుడు. జగన్మాత అయిన ఆ పార్వతీదేవి నెలల పిల్లాడయిన కుమారస్వామిని ఒడిలో లాలిస్తున్న రూపం ఇక్కడ అమ్మది.



అలాగే శివుడుకూడా ఒక ప్రత్యేక భంగిమలో వెలిశారు. సాధారణంగా దర్శనమిచ్చే లింగ రూపాన్ని వదిలెయ్యటమేకాక సాకార రూపంలో కూడా వైవిధ్యం చూపించారు మహాశివుడు. ఇక్కడ శీర్షాసనంలో తపో భంగిమలో కనబడతారు. శివుని జటాజూటం భూమికి తగులుతుంటుంది. ఆ పైన ముఖం, కంఠం, ఉదరం, మోకాళ్ళు, పాదాలు. పార్వతీ పరమేశ్వరులు ఇక్కడ వెలియటానికి కారణంగా ఒక కధ కూడా చెప్తారు.




యమధర్మరాజుకి ఒకసారి తను చేసే పని మీద విసుగు వచ్చిందిట. పైగా ప్రజలంతా ఆయన పేరు చెప్తేనే భయపడుతున్నారు. అందుకని శివుడు కోసం ఈ ప్రాంతంలోనే తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై భవిష్యత్తులో యమధర్మరాజు ఒక రాక్షసుడిని చంపిన తర్వాత తమని ఇక్కడ ప్రతిష్టిస్తాడనీ, తమని దర్శించిన వారికి దీర్ఘరోగాలు వుంటే సత్వరం నయమవుతాయని, ఆరోగ్యంగా వుంటారనీ, తద్వారా యముడంటే ప్రాణాలు తీసేవాడేకాదు, దీర్ఘకాల రోగాలను నయంచేయగలవాడు కూడా అని ప్రజలచేత కొనియాడబడతాడు అని వరమిచ్చారు.



పూర్వం ఈ ప్రాంతం పేరు యమునాపురం. ఇక్కడ శంబిరుడనే రాక్షసుడుండేవాడు. శంబిరుడు తపస్సు చేసుకుంటున్న మునులను హింసిస్తూ పలు అకృత్యాలకు పాల్పడేవాడు. ఆ మునులు ఇవ్వన్నీ పడలేక యమధర్మరాజు దగ్గరకెళ్ళి వాణ్ణి చంపెయ్యమని మొరబెట్టుకున్నారు. యముడు కూడా మునులను రక్షించడానికి ఆ రాక్షసుడిని చంపటానికి చాలా ప్రయత్నం చేసి, అతని చేతిలో చాలా సార్లు ఓడిపోయాడు. అప్పుడు శివుని కోసం తపస్సు చేశాడు. శివుడు ఆ సమయంలో యోగనిష్టలో వుండటంతో ప్రత్యక్షంకాలేదు.



పార్వతీదేవి యముని తపస్సుకి మెచ్చి, తనలోని శక్తి అంశను యమునికిచ్చి శంబరుని వధించేటట్లు చేస్తుంది. తన విజయానికి చిహ్నంగా ఆ ప్రాంతానికి యమపురి అని నామకరణం చేశాడు యమధర్మరాజు. అమ్మవారు తనపై చూపించిన కరుణకు యముడు ఉప్పొంగిపోయి, భవిష్యత్తులో ఈ ప్రాంతంలో రాక్షసులు సంచరించటానికి వీలులేకుండా పార్వతీ పరమేశ్వరులను పుత్ర సమేతంగా అక్కడ వెలియమని కోరాడు. యముని కోరికమేరకు బాలింతరాలైన పార్వతీదేవి తన మూడు నెలల పసిబిడ్డతో, యోగనిష్టలో వున్న ఈశ్వరుడితో ఇక్కడ సాక్షాత్కరించింది.
ఆలయానికి ఎదురుగా శక్తికుండము అనే మంచినీటి సరస్సు వుంది. స్వామివారి అభిషేకానికి, నైవేద్యానికీ ఈ నీటినే వినియోగిస్తారు. ఒకసారి చెరువుచుట్టూ ప్రాకారం నిర్మించాలని చెరువుని ఎండబెట్టారు. ఆ సమయంలో స్వామివారి నైవేద్యంకోసం వేరే చెరువు నీటిని వాడగా ఆ నైవేద్యం వుడకలేదుట. అప్పుడు పూజారి ఎండగట్టిన చెరువులో గుంట త్రవ్వగా నీరు వచ్చిందిట. ఆ నీటిని పోసి వండగా ప్రసాదం వెంటనే వుడికిందట. అప్పటినుంచీ స్వామి నైవేద్యానికి వేరే నీరు వాడరు. ఈ శక్తికుండములోని నీరు మామూలు నీరు కాదు. కాశీలోని గంగానదిలోని ఒక పాయ అంతర్వాహినిగా వచ్చి ఇక్కడ ప్రవహిస్తున్నదని జియాలజిస్టులు చెప్పారంటారు. అందుకే ఈ సరస్సు గంగానదితో సమానమైనదంటారు.
దక్షిణకాశీగా పిలవబడే ఈ క్షేత్రానికి పాలకుడు కుమారస్వామి. అంటే సర్పం. ఈ ఆలయానికి, చెరువుకు కాపలాగా రెండు నాగుపాములు వుండేవట. ఉదయం బ్రహ్మముహూర్తంలో ఈ నాగుపాములు చెరువులో వలయాకారంగా మూడుసార్లు తిరిగి, స్వామి దర్శనం చేసుకుని తిరిగి చెరువులోకెళ్ళిపోవటం చూసినవారున్నారు. ఇప్పుడు కూడా ఆ ప్రాంగణంలో రెండు నాగుపాము పిల్లలు తిరుగుతుంటాయి. ఇవి ఒక్కొక్కసారి స్వామి విగ్రహాన్ని చుట్టుకుని వుంటాయట. అయితే అవి ఎవరినీ ఏమీ చేయవు.




ఆలయ తూర్పు ద్వారానికి ప్రక్కగా వున్న నందీశ్వరుని మూతి, ఒక కాలు విరిగి వుంటాయి. తురుష్కులు ఈ ఆలయం మీద దాడి చేసినప్పుడు వారి ప్రభువు తన కరవాలం పదును చూసుకోవడానికి అక్కడున్న నంది మూతిని, కాలిని నరకగా అందులోనుండి రత్నాలు బయటపడ్డాయిట. ఒక జంతువు విగ్రహంలోనే ఇన్ని రత్నాలు వుంటే ఆలయంలో విగ్రహంలో ఎన్ని ఉన్నాయోనని ఆలయంలోకి వెళ్ళబోగా ఆలయం కప్పుకూలి అతనిమీద పడి మరణించాడుట. ఆ శిధిలాలు ఆలయం వెనక వున్నాయి. 



పంచారామాలకన్నా పురాతనమైనదని చెప్పబడే ఈ ఆలయంగురించీ, శక్తీశ్వరుని గురించీ, మహాకవి కాళిదాసు తన మహాకావ్యం కుమార సంభవంలో 68 శ్లోకాలలో స్తుతించాడుట. భోజరాజు ఇక్కడికి వచ్చి పూజలు సల్పినట్లూ, మహాకవి కాళిదాసు పలుమార్లు ఇక్కడికి వచ్చి శక్తిని పూజించినట్లు కూడా ఆ గ్రంధంలో స్పష్టంగా వుందిట. శ్రీనాధ మహాకవి వ్రాసిన కాశీఖండం కావ్యంలోకూడా ఈ ఆలయ ప్రశస్తి వున్నది




శంబరుని వధానంతరం యమునికి పార్వతీదేవి ఇచ్చిన వర ప్రభావంతో ఇక్కడ శక్తికుండంలో స్నానం చేసినవారికి అపమృత్యు భయం వుండదనీ, అకాల వ్యాధులు రావనీ, దీర్ఘకాలంగా పీడిస్తున్న రోగాలున్నవాళ్ళు ఈ కుండంలోని నీరు మంచినీటితో కలిపి సేవించటంవల్ల ఆ రోగాలు నయమవుతాయని నమ్మకం.

స్త్రీ తన కన్నా వయసు ఎక్కువ ఉన్న మగవారిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి?

क्यों पुरुषों औरत वह शादी कर लेनी चाहिए की उम्र की तुलना में अधिक कर रहे हैं?


తన కన్నా ఎక్కువ వయసు గల స్త్రీతో శారీరక సంభోగం వలన పురుషునికి శక్తి తగ్గిపోతుందనేది అసత్యం. స్త్రీకి సిగ్గు ఎక్కువ. కనుక ప్రేమతోలాలించి, బుజ్జగించాలంటే తనకన్నా చిన్నదావ్వాలి.




 స్త్రీ సహజంగా పురుషుని కన్నా బలవంతురాలు కాదు. కనుక సంసారాన్ని మోయలేదు. కష్టపడలేదు. పైగా స్త్రీ పెద్దదైతే కుటుంబం యొక్క భారం స్త్రీ మీదే పడుతుంది. మగవాడిదే కుటుంబ భారమని చెప్పటానికే అనాదిగా ఈ ఆచారం. అందువల్లే భార్యకంటే భర్తకి ఎక్కువ వయసు ఉండాలన్నది మన పెద్దలు నియమం పెట్టారు.



 Sexual intercourse with a woman over the age of the man-power leasing taggipotundanedi. Woman of shame. So prematolalinci, bujjagincalante cinnadavvali of himself. The woman is not naturally powerful than man. So whatever intolerable.  




Hard in. The bigger the family of the woman to take on the burden of the woman. Magavadide say the ancient tradition of the family burden. Hence, our elders that rule, named after the wife bhartaki age.


 मानव शक्ति पट्टे taggipotundanedi साल की उम्र में एक औरत के साथ संभोग। शर्म की बात है की महिला। तो prematolalinci, खुद की bujjagincalante cinnadavvali। औरत आदमी की तुलना में स्वाभाविक रूप से शक्तिशाली नहीं है।





 तो असहनीय जो भी हो। में मुश्किल है। बड़ी महिला के परिवार महिला के बोझ पर लेने के लिए। Magavadide परिवार बोझ की प्राचीन परंपरा का कहना है। इसलिए, हमारे बुजुर्गों कि शासन, पत्नी bhartaki उम्र के बाद नाम दिया है।





షేర్ చేయండి share this

పూజలో కొబ్బరికాయ క్రుళ్ళితే మంచిదా?

పూజలో కొట్టిన కొబ్బరికాయ క్రుళ్ళితే దోషమేమికాదు. అపచారం అంతకన్నా కాదు తెలిసి పని కాదు కనుక దేవాలయాల్లో కొట్టే కొబ్బరికాయ క్రుళ్ళితే వెంటనే ఆ కాయను నీళ్ళతో శుభ్రంచేసి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామిని అలంకరిస్తారు. అంటే ఆ దోషం క్రుళ్ళిన కొబ్బరికాయదేకాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం. అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ క్రుళ్ళితే క్రుళ్ళిన భాగాన్నితీసేసి కాళ్ళూ, చేతులూ, ముఖమూ కడుగుకొని పూజామందిరాన్ని శుభ్రంగా కడిగి మళ్ళీ పూజ ఆరంభించటం మంచిది. వాహనాలకి కొట్టే కాయ క్రుళ్ళితే దిష్టి అంతా పోయినట్టే. అయినా సరే మళ్ళీ వాహనం కడిగి మళ్ళీ కొబ్బరికాయ కొట్టాలి.

రుద్రాష్టకం
నమామీశమీశాన నిర్వాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపమ్ |
అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేఽహమ్ || ౧ ||
నిరాకారమోంకారమూలం తురీయం గిరా జ్ఞాన గోతీతమీశం గిరీశమ్ |
కరాలం మహాకాల కాలం కృపాలం గుణాగార సంసారపారం నతోఽహమ్ || ౨ ||
తుషారాద్రి సంకాశ గౌరం గభీరం మనోభూత కోటిప్రభా శ్రీ శరీరమ్ |
స్ఫురన్మౌళి కల్లోలినీ చారు గంగా లసద్భాలబాలేందు కంఠే భుజంగా || ౩ ||
చలత్కుండలం శుభ్రనేత్రం విశాలం ప్రసన్నాననం నీలకంఠం దయాళుమ్ |
మృగాధీశచర్మాంబరం ముండమాలం ప్రియం శంకరం సర్వనాథం భజామి || ౪ ||
ప్రచండం ప్రకృష్టం ప్రగల్భం పరేశం అఖండం భజే భానుకోటిప్రకాశమ్ |
త్రయీ శూల నిర్మూలనం శూలపాణిం భజేఽహం భవానీపతిం భావగమ్యమ్ || ౫ ||
కళాతీత కళ్యాణ కల్పాంతకారీ సదా సజ్జనానందదాతా పురారీ |
చిదానంద సందోహ మోహాపహారీ ప్రసీద ప్రసీద ప్రభో మన్మథారీ || ౬ ||
న యావత్ ఉమానాథ పాదారవిందం భజంతీహ లోకే పరే వా నరాణామ్ |
న తావత్ సుఖం శాంతి సంతాపనాశం ప్రసీద ప్రభో సర్వభూతాధివాసమ్ || ౭ ||
న జానామి యోగం జపం నైవ పూజాం నతోఽహం సదా సర్వదా దేవ తుభ్యమ్ |
జరా జన్మ దుఃఖౌఘతాతప్యమానం ప్రభో పాహి శాపన్నమామీశ శంభో || ౮ ||
రుద్రాష్టకమిదం ప్రోక్తం విప్రేణ హరతోషయే |
యే పఠంతి నరా భక్త్యా తేషాం శంభుః ప్రసీదతి ||



శ్రీ అప్పయ్య దీక్షితులు రచించిన మహిమాన్విత ’దేవీ చన్ద్రకళాస్తుతీ

శ్రీ అప్పయ్య దీక్షితులు రచించిన మహిమాన్విత ’దేవీ చన్ద్రకళాస్తుతీ’
౧. వేధోహరీశ్వరస్తుత్యాం విహర్త్రీం వింధ్య భూధరే!
హర ప్రాణేశ్వరీం వన్దే హన్త్రీం విబుధవిద్విషామ్!!
బ్రహ్మ విష్ణు రుద్రులచే స్తోత్రింపబినది - వింధ్య పర్వతమున విహరించునది, శివుని ప్రాణేశ్వరి, దేవ ద్రోహులైన (సత్త్వ విరోధులైన) రాక్షసులను సంహరించు జగదంబకు వందనములందజేస్తున్నాను.
౨. అభ్యర్థనేన సరసీరుహ సంభవస్య
త్యక్త్వోదితా భగవదక్షిపిధాన లీలామ్!
విశ్వేశ్వరీ విపదపాగమనే పురస్తా-
న్మాతా మమాsస్తు మధుకైటభయోర్నిహన్త్రీ !!
బ్రహ్మ ప్రార్థన మేరకు, యోగనిద్రితుడైన భగవానుని కనులు విప్పి, మధుకైటభులను సంహరిం(పజేసిన)చిన విశ్వేశ్వరీ (మహాకాళీ) మాత విపత్తులలో నాముందు నిలచుగాక!
౩. ప్రాజ్ నిర్జరేషు నిహతైర్నిజశక్తి లేశై -
రేకీ భవద్భిరుదితాsఖిలలోక గుష్యై!
సంపన్న శస్త్ర నికరాచ తదాయుధస్థై-
ర్మాతా మమాsస్తు మహిషాంతకరీ పురస్తాత్!!
దేవతల తేజస్సులన్నిటి ఏకరూపమై, లోకరక్షణకై ఉదయించి, వివిధ సంపదలను శస్త్రాది ఆయుధాలను ధరించిన మహషాంతకరి (మహాలక్ష్మి) నా ముందుండుగాక!
౪. ప్రాలేయశైలతనయా తనుకాంతి సంపత్ -
కోశోదితా కువలయచ్ఛవి చారుదేహా!
నారాయణీ నమదభీప్సిత కల్పవల్లీ
సుప్రీతి మావహతు శుంభనిశుంభహన్త్రీ!!
హిమవత్పర్వత రాజపుత్రి గౌరిదేవి శరీరకాంతి సంపద అనెడి కోశమునుండి ఉదయించిన, నల్లకలువ వంటి దేహముగల తల్లి, నారాయణి, మహాసరస్వతి, నమస్కరించిన వారి అభీష్టాలను తీర్చే కల్పవల్లి, శుభనిశుంభ సంహారిణి చక్కని ప్రీతిని కలిగించుగాక!
౫. విశ్వేశ్వరీతి మహిషాన్తకరీతి యస్త్యా
నారాయణీత్యపిచ నామభిరంకితాని!
సూక్తాని పంకజభువాచ సురర్షిభిశ్చ
దృష్టాని పావకముఖైశ్చ శివాం భజేతామ్!!
బ్రహ్మచే ’విశ్వేశ్వరీసూక్తం’తో, దేవతలచే ఋషులే అగ్ని ముఖుగా, ’మహిషాన్తకరీ’, ’నారాయణీ సూక్తముల’తో దర్శింపబడి కీర్తించబడిన (దేవీ మహాత్మ్యంలోని సూక్తాలివి) శివాదేవిని ఆశ్రయిస్తున్నాను.
౬. ఉత్పత్తి దైత్య హనన స్తవనాత్మకాని
సంరక్షకాణ్యఖిల భూతహితాయ యస్యాః!
సూక్త్యాన్యశేష నిగమాంత విదః పఠన్తి
తాం విశ్వమాతరమజస్ర మభిష్తవీమి!!
పరాశక్తి యొక్క ఆవిర్భావం, రాక్షససంహారం, స్తోత్రములు, జీవకోటి హితానికై చేసిన సంరక్షణ కృత్యములను, అగ్నిసూక్తములను వేదాంతవేత్తలు పఠిస్తున్నారు. అట్టి విశ్వమాతను ఎల్లప్పుడు స్తోత్రిస్తున్నాను.
౭. యం విప్రచిత్త పునరుత్థిత శుంభ ముఖ్యైః
దుర్భిక్ష ఘోర సమయేన చ కారితాసు!
ఆవిష్కృతాస్త్రిజగదార్తిషు రూపభేదా -
స్తైరంబికా సమభిరక్షతు మాం విపద్భ్యః!!
విప్రచిత్తునకు తిరిగి జన్మించిన శుంభాది రాక్షసులను నందా, రక్తదంతాది నామరూపములు ధరించి సంహరించి, కరవువంటి ఘోర సమయాలను తొలగించిన అంబిక ఆయా వివిధ నామరూపాలతో నన్ను విపత్తులనుండి సంపూర్ణముగా రక్షించుగాక!
౮. సూక్తం యదీయమరవింద భవాది దృష్ట -
మావర్త్య దేవ్యనుపదం సురథః సమాధిః!
ద్వావప్యవాపతురభీష్ట మనన్యలభ్యం
తామాదిదేవతరుణీం ప్రణమామి మూర్ధ్నా!!
బ్రహ్మాదులచే దర్శింపబడిన దేవీసూక్తములను నిరతము పఠించిన సురథుడు, సమాధి అను భక్తులు ఇతరులకు లభ్యము కాని దివ్య పదములను పొందారు. అలా పొందింపజేసిన ఆదిదేవుని తరుణియైన దేవికి శిరస్సుతో ప్రణామములు చేస్తున్నాను.
౯. మహిష్మతీ తనుభవంచ రురుంచ హంతుం
ఆవిష్కృతైర్నిజరసాదవతరభేదైః!
అష్టాదశాహత నవాహత కోటి సంఖ్యై -
రంబా సదా సమభిరక్షతు మాం విపద్బ్యః!!
మహిష్మతి పుత్రులైన మహిషాసురుని, రురుని సంహరించడానికై వివిధ అవతారములతో పద్దెనిమిది కోట్ల శక్తులతో, తొమ్మిదికోట్ల శక్తులతో బయలువెడలిన అమ్మ నన్ను విపత్తుల నుండి సమగ్రంగా రక్షించుగాక!
౧౦. ఏతచ్చరిత్ర మఖిలం లిఖితంహి యస్యాః
సంపూజితం సదన ఏవ నివేశితంవా!
దుర్గంచ తారయతి దుస్తర మప్యశేషం
శ్రేయః ప్రయచ్ఛతి చ సర్వముమాం భజేతామ్!!
ఈ దేవీ చరిత్రనంతటినీ వ్రాసి, ఎవరి యింట ఉంచి పూజించుతారో వారు భయంకరమైన దుర్గతులన్నిటి నుండి దాటబడి, శ్రేయస్సులను పొందుతారు. అట్టి మహిమగల ఉమాదేవిని భజిస్తున్నాను.
౧౧. యత్పూజన స్తుతి నమస్కృతిభిర్భవన్తి
ప్రీతాః పితామహ రమేశ హరాస్త్రయోపి!
తేషామపిస్కుణైర్దదతీ వపూంషి
తామీశ్వరస్య తరుణీం శరణం ప్రపద్యే!!
ఏ తల్లిని పూజించడం చేత, స్తుతించడం చేత, నమస్కరించడం చేత బ్రహ్మవిష్ణురుద్రులు మువ్వురూ ప్రీతులౌతారో, ఆ మువ్వురికీ గుణములను తనువులను ఇచ్చినదెవరో ఆ ఈశ్వర తరుణిని శరణు వేడుతున్నాను.
౧౨. కాంతారమధ్య దృఢలగ్నతయావసన్నా
మగ్నాశ్చ వారిధిజలే రిపుభిశ్చ రుద్ధాః!
యస్యాః ప్రపద్య చరణౌ విపదస్తరంతి
సా మే సదాస్తు హృది సర్గజగత్సవిత్రీ!!
అరణ్యమధ్యంలో చిక్కుపడినవారు, సముద్రాది జలములలో మునిగిన వారు, శత్రువుల చేత బంధింపబడిన వారు ఎవరి చరణాలను శరణువేడి విపత్తుల నుండి దాటుతున్నారో ఆ సృష్టికారిణి ఎల్లవేళలా నా హృదయమందుండు గాక.
౧౩. బంధేవధే మహతి మృత్యుభయే ప్రసక్తే
చిత్తక్షయే చ వివిధేచ మహోపతాపే!
యత్పాదపూజ నమిహ ప్రతికారమాహుః
సా మే సమస్త జననీ శరణం భవానీ!!
బంధమునందు, వధమునందు, మహామృత్యుభయములందు, మనస్తాపములందు, వివిధ వేదనలందు ఎవరి పాదపూజనము పరిష్కారముగా చెప్పబడుచున్నదో ఆ సమస్త జనని భవాని మాకు శరణు.
౧౪. బాణాసురప్రహిత పన్నగబంధమోక్ష -
స్తద్బాహుదర్ప దళనాదుషయాచ యోగః!
ప్రాద్యుమ్నినా ద్రుతమలభ్యత యత్ప్రసాదాత్
సా మే శివాసకలమప్యశుభం క్షిణోతు!!
బాణాసురునిచే నాగపాశముల బంధితుడైన ప్రద్యుమ్న పుత్రుడైన అనిరుద్ధుని ఆ నాగపాశముల నుండి విడిపించి, అసురుని బాహు దర్పమును ఖండించడం, ఉషారాణితో కలయిక ఎవరు కృపతో వెంటనే లభింపజేశారో ఆ శివస్వరూపిణి నాకు అన్ని అశుభములను నశింపజేయుగాక!
౧౫. పాపః పులస్త్య తనయో పునరుత్థితో మా -
మద్యాపి హర్తు మయమాగత ఇత్యుదీతమ్!
యత్సేవనేన భయమిందిరయావధూతం
తామాదిదేవతరుణీం శరణం గతోస్మి!!
’పులస్త్యుని సంతానమైన పాపాత్ముడైన రావణుడు మరల (శిశుపాలునిగా) జన్మించి, ఈ జన్మో నన్నపహరించడానికై వచ్చినాడ’ని లక్ష్మీరూపిణి రుక్మిణి ప్రార్థించగా విని భయమును పోగొట్టిన ఆదిదేవుని తరుణిని శరణువేడుతున్నాను.
౧౬. యద్ ధ్యానజం సుఖమవాప్యమనన్త పుణ్యైః
సాక్షాత్ తమచ్యుతపరిగ్రహ మాశ్వవాపుః!
గోపాంగనాః కిల యదర్చన పుణ్యమాత్రాః
సా మే సదాభగవతీ భవతు ప్రసన్నా!!
ఎవరిని అర్చించిన పుణ్యమాత్రమున -అనంత పుణ్యలభ్యమైన ధ్యాన సౌఖ్యమును అచ్యుతుని పొందుట ద్వారా గోపాంగనలు బడిసిరో ఆ భగవతి నాకు ప్రసన్నయగుగాక!
౧౭. రాత్రిం ప్రపద్య ఇతి మంత్ర విదః ప్రపన్నా -
నుద్బోధ్య మృత్యవధి మన్యఫలైః ప్రలోభ్య!
బుద్ధ్వా చ తద్విముఖతాం ప్రతనం నయంతీ -
మాకాశమాది జననీం జగతాం భజేతామ్!!
’రాత్రిం ప్రపద్యే’ అనే వైదిక రాత్రి సూక్త మంత్రములను శరణాగతితో జపించినవారిని, జాగృతపరచి, ఇతర ఫలములను ప్రలోభపరచి, జ్ఞానముొసగి, ఆ లోకఫలితములందు విముఖతను కలిగింధి, కైవల్యమునొసగు ఆకాశస్వరూపిణియైన జగతికి ఆదిజననిని భజిస్తున్నాను.
౧౮. దేశకాలేషు దుష్టేషు దేవీ చంద్రకళాస్తుతిః
సంధ్యయోరనుసంధే యా సర్వామద్వినివృత్తయే!!
దేశకాలములు దుష్టములై ప్రతికూలములైనప్పుడు అన్ని ఆపదలను తొలగించడానికై ’దేవీ చంద్రకళాస్తుతి’ సంధ్యలలో నిత్యం పారాయణ చేయాలి.
ఇతి శ్రీ మద్భరద్వాజ కులజలధికౌస్తుభ శ్రీకంఠ మత -
ప్రతిష్ఠాపనాచార్య చతురధిక శత ప్రబంధ నిర్వాహక మహావ్రత
యాజి శ్రీమదప్పయ దీక్షితేంద్రస్య కృతిష్వన్యతమా
దుర్గాదేవీ చంద్రకళాస్తుతిః సంపూర్ణా.

వేదసారశివస్తోత్రం

పశూనాం పతిం పాపనాశం పరేశం – గజేంద్రస్య కృత్తిం వసానం వరేణ్యమ్ |
జటాజూటమధ్యే స్ఫురద్గాంగవారిం – మహాదేవమేకం స్మరామి స్మరారిమ్ || ౧ ||
మహేశం సురేశం సురారాతినాశం – విభుం విశ్వనాథం విభూత్యంగభూషమ్ |విరూపాక్షమింద్వర్కవహ్నిత్రినేత్రం – సదానందమీడే ప్రభుం పంచవక్త్రమ్ || ౨ ||
గిరీశం గణేశం గళే నీలవర్ణం – గవేంద్రాధిరూఢం గుణాతీతరూపమ్ |
భవం భాస్వరం భస్మనా భూషితాంగం – భవానీకలత్రం భజే పంచవక్త్రమ్ || ౩ ||
శివాకాంత శంభో శశాంకార్ధమౌళే – మహేశాన శూలింజటాజూటధారిన్ |
త్వమేకో జగద్వ్యాపకో విశ్వరూపః – ప్రసీద ప్రసీద ప్రభో పూర్ణరూప || ౪ ||
పరాత్మానమేకం జగద్బీజమాద్యం – నిరీహం నిరాకారమోంకారవేద్యమ్ |
యతో జాయతే పాల్యతే యేన విశ్వం – తమీశం భజే లీయతే యత్ర విశ్వమ్ || ౫ ||
న భూమిర్న చాపో న వహ్నిర్న వాయుర్న చాకాశమాస్తే న తంద్రా న నిద్రా |
న చోష్ణం న శీతం న దేశో న వేషో – న యస్యాస్తి మూర్తిస్త్రిమూర్తిం తమీడే || ౬ ||
అజం శాశ్వతం కారణం కారణానాం – శివం కేవలం భాసకం భాసకానామ్ |
తురీయం తమఃపారమాద్యంతహీనం – ప్రపద్యే పరం పావనం ద్వైతహీనమ్ || ౭ ||
నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే – నమస్తే నమస్తే చిదానందమూర్తే |
నమస్తే నమస్తే తపోయోగగమ్య – నమస్తే నమస్తే శ్రుతిజ్ఞానగమ్య || ౮ ||
ప్రభో శూలపాణే విభో విశ్వనాథ – మహాదేవ శంభో మహేశ త్రినేత్ర |
శివాకాంత శాంత స్మరారే పురారే – త్వదన్యో వరేణ్యో న మాన్యో న గణ్యః || ౯ ||
శంభో మహేశ కరుణామయ శూలపాణే – గౌరీపతే పశుపతే పశుపాశనాశిన్ |
కాశీపతే కరుణయా జగదేతదేకస్త్వం హంసి పాసి విదధాసి మహేశ్వరోఽసి || ౧౦ ||
త్వత్తో జగద్భవతి దేవ భవ స్మరారే – త్వయ్యేవ తిష్ఠతి జగన్మృడ విశ్వనాథ |
త్వయ్యేవ గచ్ఛతి లయం జగదేతదీశ – లింగాత్మకే హర చరాచరవిశ్వరూపిన్ || ౧౧ ||



ఆపాతాళనభఃస్థలాన్త భువన బ్రహ్మాండ మావిస్ఫురత్
జ్యోతిః స్ఫాటికలింగ మౌళి విలసత్పూర్ణేందు వాన్తామృతైః
అస్తోకాప్లుతమేకమీశ మనిశం రుద్రానువాకాన్ జపన్
ధ్యాయేదీప్సితసిద్ధయేత్ ధ్రువపదం విప్రోభిషించే ఛ్ఛివమ్!!
బ్రహ్మాండ వ్యాప్తదేహాః భసిత హిమరుచా భాసమానా భుజంగైః
కంఠే కాలాః కపర్దాః కలితశశికలాశ్చండ కోదండ హస్తాః
త్ర్యక్షా రుద్రాక్షమాలాః సలలితవపుషాశ్శాంభవామూర్తిభేదాః
రుద్రాః శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవాః నః ప్రయచ్ఛంతు సౌఖ్యమ్!!



  •  मक्खन और सप्ताह के सौंदर्य में वृद्धि
  • మజ్జిగ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఎందుకంటే ఇందులో కెలోరీల సంఖ్య తక్కువగా ఉండి వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుంది.


  • మజ్జిగను మన కురులకు పట్టించి ఒక 20 నిమిషాల తర్వాత తలా స్నానం చేస్తే కురులు నిగనిగలాడుతాయి.
  • మజ్జిగను చర్మానికి రాసుకొని ఒక అరగంట తర్వాత స్నానం చేస్తే చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.
  • అలాగే మజ్జిగను చర్మానికి రాసుకోవడం వలన చర్మం కూడా చాలా మృదువుగా మెరిసిపోతుంది.



  • ఈ మధ్య చాలా మంది బ్యూటిషియన్లు కురులకు, చర్మానికి… అందం పెంపొందించే విషయంలో వారి కష్టమర్లకు మజ్జిగను వాడుతున్నట్టు చాలా మంది తెలియజేశారు.
  • శీతాకాలంలో, వర్షాకాలం లో పెరుగు కానీ మజ్జిగ కానీ మనం ఆహారంలో తీసుకుంటే జలుబు చేస్తోంది అనుకుంటారు కాని మజ్జిగ వలన జలుబు తొందరగా తగ్గుతుంది.



  • మజ్జిగలో ఉండే పోషకాలు జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి.
  • ప్రతిరోజూ మజ్జిగని మొహానికి రాసుకోవడం వల్ల మొహంపై ఉండే నల్లటి మచ్చలు వారం రోజుల్లో తొలగిపోతాయి.
 छाछ त्वचा बहुत अच्छा बनाता है। यह संख्या कम है क्योंकि प्रतिरोधक क्षमता कैलोरी में उच्च है।
    
20 मिनट के बाद, अगर हम अंततः niganigaladutayi प्राप्त छाछ में से प्रत्येक पर एक स्नान ले लिया।
    
त्वचा रोगों में गिरावट के आधे घंटे के बाद छाछ का एक स्नान में त्वचा के लिए रास्ता है।




    
छाछ भी त्वचा के साथ ही त्वचा और स्पार्कलिंग लिखने के लिए बहुत नरम है।
    
यह सबसे byutisiyanlu आखिरकार, आपकी त्वचा की सुंदरता को बढ़ाने के बीच में है ... छाछ उनकी kastamarlaku के कई में प्रयोग किया जाता है कहा।



 सर्दियों में, बरसात के मौसम में वृद्धि हुई है, लेकिन ठंड छाछ पर है, लेकिन हम भोजन नहीं लेना चाहते हैं, लेकिन ठंड छाछ जल्दी गिरने की वजह से।
    
छाछ सुनिश्चित करने के लिए काम करेंगे पाचन तंत्र में पोषक तत्वों है कि।
    
सप्ताह के दौरान छाछ का चेहरा हर दिन पर काले धब्बे और चेहरे विनिमय हटा।



జామ చెట్టు ఆకులతో జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు.

ఊర్లో ప్రతి పెరట్లో ఖచ్చితముగా ఉండే చెట్లలో జామ ఒకటి. జామ కాయలు ఆరోగ్యానికి మంచి ఔషధం. జామ పండులో ఆరోగ్యానికి మంచి చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. ఆలాంటి గుణాలు జామ ఆకుల్లో కూడా ఉన్నాయి అని ఎంత మందికి తెలుసు?


 ఈ జామ ఆకులు జుట్టు రాలడం ను నివారించి జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. జామ ఆకుల్లో ఉండే అధిక పోషకాలు దీనికి కారణం. జామ ఆకులలో విటమిన్ – బి ఎక్కువగా ఉంటుంది. ఇది జుట్టుపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. అలాగే జామ ఆకులో ఉండే విటమిన్ బి5, బి3, బి6 చర్మం కాంతివంతంగా మారేందుకు సహాయపడుతాయి. విటమిన్ బి2 చర్మంలో మృత కణాలను నివారించటంతోపాటు, చురుకైన కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది.



అవసరానికి సరిపడ జామ ఆకులను శుభ్రంగా కడిగి 15-20 నిమిషాల పాటు నీటిలో వేడి చేయాలి. వేడి నీరు చల్లారే వరకు ఉంచి, ఆ మరిగించిన నీటిని తలపై నెమ్మదిగా పోస్తూ మునివేళ్లతో వెంట్రుకల కుదుళ్ళలో పట్టేలా మసాజ్ చేస్తున్నట్టు చేయాలి. తలకు ఆ మరిగించిన నీరు పట్టించిన తరవాత ఒక గంటపాటు అలానే ఉండి తరువాత తలస్నానం చేయాలి. ఇలా కంటిన్యూగా ఒక నెల రోజులు చేస్తే వెంట్రుకల కుదుళ్ళు గట్టిపడి, వెంట్రుకలు ఊడిపోకుండా ఉంటాయి.

కాకి పదే పదే ఇంటి ముందు అరిస్తే దేనికి సంకేతం..?

घर के कौवा चीखना  सामने और अधिक से अधिक फिर से करता है ..?

 

షేర్ చేయండి share this
జంతువులు, పక్షులతో.. అనేక నమ్మకాలు కనెక్ట్ అయినట్టు.. హిందూ సంప్రదాయాలు వివరిస్తాయి. కొన్ని జంతువులు, పక్షులు బయటకు వెళ్లేటప్పుడు ఎదురొస్తే.. శుభం జరుగుతుందని, అశుభం కలుగుతుందని నమ్ముతారు.
జంతువులు, పక్షులతో.. అనేక నమ్మకాలు కనెక్ట్ అయినట్టు.. హిందూ సంప్రదాయాలు వివరిస్తాయి. కొన్ని జంతువులు, పక్షులు బయటకు వెళ్లేటప్పుడు ఎదురొస్తే.. శుభం జరుగుతుందని, మరికొన్ని ఎదురైతే.. అశుభం కలుగుతుందని హిందువులు నమ్ముతారు.
అలాగే కాకి గురించి కూడా..
ఇలాంటి నమ్మకాలు చాలానే ఉన్నాయి. మన పూర్వీకుల ప్రకారం మనుషుల జీవితం, మరణం.. కాకితో లింక్ అయి ఉన్నట్టు విశ్వసిస్తారు. అలాగే కొన్నిసార్లు చనిపోయిన మన పూర్వీకులే కాకి రూపంలో ఉంటారని కూడా నమ్ముతారు. దీన్నిబట్టి.. కాకులు మన భవిష్యత్ ని అంచనా వేయగలుగుతాయని అర్థం చేసుకోవచ్చు.


బయటకు వెళ్లేటప్పుడు
ఒకవేళ మీరు బయటకు వెళ్లేటప్పుడు.. కాకి వచ్చి.. గట్టిగా అరిచి.. వెళ్లిపోయింది అంటే.. మీరు వెళ్తున్న పని లేదా మీ ప్రయాణం సక్సెస్ అవుతుందని సంకేతం.
నీటికుండపై కాకి
నీళ్లు నిండుగా ఉన్న కుండపై కాకి కూర్చుని ఉండటం ఎవరైతే చూస్తారో.. వాళ్లు.. త్వరలోనే.. ధనవంతులు కాబోతున్నారని సంకేతం.



ఆహారం పట్టుకెళ్లే కాకి
ఒకవేళ కాకి తన నోట్లో.. రోటి లేదా బ్రెడ్ లేదా మాంసం ముక్క పట్టుకుని వెళ్లడం చూశారంటే.. మీరు ఏదో గుడ్ న్యూస్ వినబోతున్నారని, మంచి జరగబోతోందని సంకేతం.
మనిషిపై పడేస్తే
ఒకవేళ మాంసం ముక్కను కాకి పట్టుకెళ్తుండగా.. ఎవరిపైన అయినా.. పడింది అంటే.. అది అశుభానికి సంకేతం. కొన్ని గ్రంథాల ప్రకారం.. అది మరణానికి సంకేతం.
ఎగురుతున్న కాకి
ఒకవేళ ఎగురుతూ పోతున్న కాకి మగవాళ్లు లేదా ఆడవాళ్లను తాకడం లేదా కొట్టడం జరిగిందంటే.. ఆ వ్యక్తి.. కాస్త అనారోగ్యానికి గురవుతారని సంకేతం


గుంపుగా అరిస్తే
గుంపులు గుంపులు కాకులు ఒక దగ్గరికి చేరి.. అరుస్తూ ఉంటే.. అంటే ఇంటి దగ్గర లేదా ఆఫీస్ దగ్గర లేదా ఒక ఊళ్లో అరిస్తే.. అది బ్యాడ్ న్యూస్ కి సంకేతం. అలాగే ఆ ప్రాంతం ఓనర్ సమస్యల్లో పడతారని సంకేతం.
తలపై వాలితే
ఒక వ్యక్తి తలపై కాకి వాలితే.. వాళ్లు స్కాం లేదా అవమానాల వల్ల సమాజంలో గౌరవాన్ని కోల్పోతారని.. సంకేతం.
తలపై కూర్చుంటే
ఒకవేళ కాకి.. మహిళ తలపై లేదా ఆమెపై కూర్చుంటే.. ఆమె భర్త సమస్యల్లో పడతారని సూచిస్తుంది.
ద్రవ్యలాభం
ఒకవేళ సాయంత్రం పూట కాకి ఆగ్నేయం వైపు నుంచి రావడం చూశారంటే.. ద్రవ్యలాభం పొందుతారని సూచిస్తుంది.
రెక్కలు ఊపుతూ, అరిస్తే
ఒకవేళ కాకి రెక్కలు కొడుతూ.. గట్టిగా కంటిన్యూగా అరుస్తూ కనిపించిందంటే.. మరణం ఉందని.. సూచిస్తూ.. సందేశాన్ని ఇస్తోందని అర్థం

రోజుకి 2 అరటిపండ్లు తింటే శరీరంలో కనిపించే అద్భుత మార్పులు..

అరటిపండులో ఫైబర్, విటమిన్స్, న్యాచురల్ షుగర్స్, ఫ్రక్టోజ్, సక్రోజ్ ఉంటాయి. అందుకే.. డాక్టర్లు కూడా.. అరటిపండుని బ్రేక్ ఫాస్ట్ లో చేర్చుకోవాలని సూచిస్తుంటారు. అమెరికన్లు అరటిపండ్లను చాలా ఎక్కువగా తింటారు. అలాగే మనం అరటిపండ్లను తింటాం. కానీ.. నల్లగా, మచ్చలు ఏర్పడిన వాటిని పడేస్తుంటాం. కానీ.. అందులోనే ఎక్కువ పోషకాలుంటాయి.
ఎనర్జీ
అరటిపండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల.. ఇమ్యునిటీని బలంగా మారుస్తాయి. తెల్ల రక్తకణాలను మెరుగుపరుస్తాయి. ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్ ని కూడా అరికడతాయి. డైలీ డైట్ లో అరటిపండ్లను ఎందుకు చేర్చుకోవాలి ? రోజుకి రెండు అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి ఎలా సహాయపడుతుందో, ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకుందాం..
హార్ట్ బర్న్

హార్ట్ బర్న్

అరటిపండ్లలో న్యాచురల్ యాంటీ యాసిడ్ ఉంటుంది. ఇది నిమిషంలో హార్ట్ బర్న్ ని నివారిస్తుంది. ఒకవేళ హార్ట్ బర్న్ లక్షణాలు గమనించారంటే.. వెంటనే అరటిపండు తినేయండి.
బ్లడ్ ప్రెజర్

బ్లడ్ ప్రెజర్

అరటిపండ్లలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. అలాగే సోడియం ఉండదు. కాబట్టి.. ఇది గుండెకు మంచిది. అలాగే ప్రతిరోజూ రెండు అరటిపండ్లు తింటే.. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్ అవడంతో పాటు, స్ట్రోక్, హార్ట్ ఎటాక్ ని అడ్డుకుంటుంది.

ఎనర్జీ

అరటిపండ్లు తక్షణ శక్తిని ఇస్తాయి. కాబట్టి.. వర్కవుట్ కి ముందు స్నాక్ గా.. అరటిపండు తీసుకోవాలి. ఇందులో విటమిన్స్, మినరల్స్, తక్కువ గ్లిసెమిక్ ఉంటుంది. ఇవన్నీ.. ఎనర్జీ లెవెల్స్ ని మెరుగుపరుస్తాయి.
అనీమియా

అనీమియా

అనీమియాతో బాధపడే వాళ్లకు అరటిపండు అద్భుతంగా సహాయపడుతుంది. అనీమియాతో బాధపడేవాళ్లు డైట్ లో అరటిపండు చేర్చుకుంటే.. వాళ్లకు అవసరమైన ఐరన్ అందుతుంది. ఐరన్ సరిపడా అందితే.. హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ ని మెరుగుపరిచి.. బ్లడ్ సప్లైని మెరుగుపరుస్తుంది.
అల్సర్స్

అల్సర్స్

అల్సర్స్ వల్ల స్టమక్ అప్ సెట్ సమస్య వస్తుంది. కాబట్టి.. పొట్టలో అల్సర్లతో బాధపడేవాళ్లు.. అరటిపండ్లు తీసుకోవడం వల్ల.. ఎఫెక్టివ్ ఫలితాలు పొందవచ్చు.
డిప్రెషన్

డిప్రెషన్

డిప్రెషన్ తగ్గించడంలో.. అరటిపండ్లు సహాయపడతాయి. ఇందులో ట్రైప్టోఫాన్ ఉంటుంది. ఇది సెరోటొనిన్ గా మారుతుంది. ఈ సెరోటొనిన్ అనేది.. హ్యాపీగా ఫీలవడానికి సహాయపడుతుంది. రిలాక్స్ అయి, మూడ్ ని మార్చడానికి సహాయపడుతుంది. కాబట్టి.. ఎప్పుడైతే .. మీరు ఆందోళనగా ఫీలవుతారో.. అప్పుడు అరటిపండు తింటే మంచిది.
కాన్ట్సిపేషన్

కాన్ట్సిపేషన్

అరటిపండ్లలో హై ఫైబర్ ఉంటుంది. ఇది.. కాన్ట్సిపేషన్ తో బాధపడేవాళ్లకు సహాయపడుతుంది. ఇది బోవెల్ మూవ్మెంట్ ని సజావుగా మార్చి.. కాన్ట్సిపేషన్ లక్షణాల నుంచి బయటపడేస్తుంది.
నరాలకు

నరాలకు

ఒకవేళ మీరు చాలా ఒత్తిడికి లోనవుతున్నారంటే.. అరటిపండు తినండి.. అది మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. బ్లడ్ షుగర్న్ ని రెగ్యులేట్ చేసి.. విటమిన్స్ బి అందించి.. నారల వ్యవస్థ రిలాక్స్ అవడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ.. రెండు అరటిపండ్లను డైట్ లో చేర్చుకోండి. ఎఫెక్టివ్ ఫలితాలను పొందండి..

మీ ఇంట్లో పదే పదే బల్లి కనిపిస్తే.. దేనికి సంకేతం..?छिपकली अपने घर में बार-बार प्रकट होता है क्या .. ..?

మన ఇంట్లో బల్లి కనిపించిందంటే.. చాలా అసహ్యంగా, ఇబ్బందిగా ఫీలవుతాం. బల్లులు ఇంట్లో ఉండటాన్ని, తిరగడాన్ని ఎవరూ ఇష్టపడరు. కానీ.. బల్లులు ఇంట్లో ఉండటం, బల్లి ఇంట్లో తిరగడం వంటి లక్షణాలన్నీ కొన్ని ఆశ్చర్యకర సంకేతాలను ఇస్తాయి. బల్లులకు ముందుగా భవిష్యత్ ని అంచనావేసే సత్తా, మున్ముందు ఏం జరగబోతుందని సూచించే తెలివి ఉంటుందట. మనం అంటే.. మనుషులు కూడా అంచనా వేయలేని విషయాలను బల్లులు ముందుగానే ఊహిస్తాయట.
బల్లిలు కూడా ఇతర జంతువుల లాగే.. మెస్సంర్స్ లా వ్యవమరిస్తాయి. ఏదైనా విపత్తు జరగబోతుందనే విషయాన్ని జంతువులు.. వాటికున్న సెన్సింగ్ పవర్స్ అవి ముందుగానే పసికట్టేస్తాయి. అలాగే బల్లులు కూడా.. కొన్ని సందర్భాల్లో కమ్యునికేట్ అవుతాయి. బల్లులు అరిచినప్పుడు, రెండు బల్లులు పోట్లాడినప్పుడు, బల్లులు పదే పదే తిరిగినప్పుడు ఇచ్చే సందేశం, సంకేతాలేంటో ఇప్పుడు చూద్దాం..
రెండు బల్లులు
ఒకవేళ మీ ఇంట్లో రెండు బల్లులు ఒకేచోట చేరి గొడవ పడుతున్నాయి అంటే.. మీరు ప్రేమించే వ్యక్తి నుంచి విడిపోతారని సంకేతం.
గృహప్రవేశం సమయంలో
గృహప్రవేశం సమయంలో.. చనిపోయిన బల్లి కనిపించింది అంటే.. ఆ ఇంట్లో ఉండబోయేవాళ్లకు అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిక
బల్లి శబ్ధం
పగటిపూట బల్లి శబ్ధాన్ని విన్నారు అంటే.. అది చెడు సంకేతం కాదు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు.

పొట్టపై బల్లి
ఆడవాళ్ల పొట్టపై బల్లి పడింది అంటే.. త్వరలోనే గర్భం పొందుతారని సంకేతమని.. జమైకాన్ లెజెండ్ ప్రకారం తెలుస్తోంది.
పరిష్కరించలేరని
ఒకవేళ మీరు సమస్యను పరిష్కరించే పనిలో నిమగ్నమైనప్పుడు.. బల్లిని చూశారంటే.. మిమ్మల్ని మీరు.. ఆ సమస్య పరిష్కారం చేయకుండా వదిలిపెట్టాలని సంకేతం.
సరిపడా నిద్ర
ఒకవేళ మీరు వెళ్తున్న దారిలో బల్లి అడ్డం వచ్చిందంటే.. మీరు సరిపడా నిద్రపొందడం లేదని సూచిస్తుంది
మోకాలిపై బల్లి
మోకాలిపై పడింది అంటే.. మీరు ఏదో గుడ్ న్యూస్ వినబోతున్నారని సంకేతం.



ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా సోషల్ మీడియా ప్ర‌భావం పెర‌గ‌డంతో వెబ్‌సైట్లు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నాయి. సోష‌ల్ మీడియాను వాడుకుంటూ త‌మ సైట్ల‌ను ప్ర‌మోట్ చేసుకుంటూ గూగుల్ యాడ్స్ ద్వారా వెబ్‌సైట్లు ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. దీంతో అన్ని భాష‌ల్లోను విప‌రీతంగా వెబ్‌సైట్లు పుట్ట‌గొడుగుల్లా వ‌చ్చేస్తున్నాయి. ఇదే క్ర‌మంలో చాలా వెబ్‌సైట్ల‌లో వార్త‌లు ఇష్ట‌మొచ్చిన‌ట్టు వచ్చేస్తున్నాయి.
వెబ్‌సైట్ల‌లో గాసిప్స్‌కు అంతే లేకుండా పోతోంది. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు గూగుల్ ఇలాంటి వెబ్‌సైట్స్ కొర‌డా ఝులిపించింది. అవాస్తవ వార్తలు ప్రచురించే వెబ్‌సైట్స్‌ యాడ్స్‌ ఇవ్వమని సెర్చ్‌ ఇంజిన్‌ దిగ్గజం గూగుల్‌, ఫేస్‌బుక్ కఠిన నిర్ణయం తీసుకున్నాయి. సంచలనాల కోసం ప్రచురించే ఇటువంటి వార్తలను చదవి ప్రజలు తప్పుదోవలో నడుస్తున్నారని…ఇప్పటికైనా తప్పులు సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని గూగుల్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సుందర్‌ పిచాయ్‌ తెలిపారు.

తాజాగా అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో మీడియా మొత్తం ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ పెట్టించేలా సమాచారం విస్తృతంగా వ్యాప్తికావడంపై వస్తోన్న విమర్శలను దృష్టిలో ఉంచుకుని ఆయన ఈ ప్రకటన చేశారు. అవాస్తవ వార్తలను ప్రచురించి పలు వెబ్‌సైట్లు, ప్రజాభిప్రాయంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి…దీంతో ఏవి నిజ‌మైన వార్త‌లో…ఏవి బోగ‌స్ వార్త‌లో కూడా ప్ర‌జ‌ల‌కు తెలియ‌కుండా ఉంది. మ‌రి గూగుల్ తీసుకున్న ఈ నిర్ణ‌యం ఇలాంటి బోగ‌స్ వార్త‌ల‌కు ఫుల్‌స్టాప్ పెడుతుంద‌న‌డంలో సందేహం లేదు.

స్థూలకాయాన్ని తగ్గించే ఆహారమేంటి?

18 సంవత్సరాలు. నా బరువు 82 కిలోలు. ఎత్తు అయిదు అడుగుల మూడు అంగుళాలు. స్థూలకాయం సమస్యతో బాధపడుతున్న నాకు స్థూలకాయం తగ్గించే ఆహారాన్ని సూచించగలరు.
స్థూలకాయాన్ని ఒకేసారి కాకుండా నెమ్మదిగా తగ్గించుకోవాలి. నెలకు రెండు కిలోల చొప్పున బరువును తగ్గించుకోవటం ఉత్తమం. మన ఆహారంలో వంద కేలరీలు తగ్గించుకుంటే అయిదు వారాల్లో ఒక పౌండు బరువు తగ్గవచ్చు. రోజుకు వెయ్యి కేలరీల ఆహారం తగ్గించుకోవచ్చు. సమతుల ఆహారంలో ధాన్యాలతోపాటు పప్పులు, పాలు లేదా పెరుగు, సరిపడా పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోవాలి. మీరు తీసుకునే ఆహారంలో చికెన్‌, చేపలు, కోడిగుడ్లు, ఆయిల్‌, చక్కెరను నియంత్రించుకోవాలి. ప్రాసెస్‌డ్‌, ఫాస్ట్‌ఫుడ్‌ ఎప్పుడైనా తప్ప ఎక్కువగా తీసుకోరాదు. బిస్కెట్లు, కేక్‌లు, కుకీస్‌లు పూర్తిగా నివారించాలి. మీరు సాధారణంగా రెండు రసగుల్లాలు తినేటట్లయితే, ఒక రసాగుల్లాకే పరిమితం చేసుకోండి. పెద్ద పళ్లెంలో ఐస్‌క్రీం తినేటట్లయితే దాన్ని వదిలి చిన్న కప్‌కు మాత్రమే పరిమితం చేసుకోండి. లో కేలరీలున్న స్నాక్స్‌, పెరుగు, తాజా పండ్లు, తీపిగా లేని హోల్‌ గ్రెయిన్‌ బిస్కెట్లు, వేయించిన శనగలు, పన్నీరు మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీంతోపాటు కనీసం వారంలో అయిదురోజులు రోజుకు 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం తప్పనిసరి. ఇలా చేస్తే ఆరు వారాల్లో మీకు ఫలితం కనిపిస్తుంది.
 
కార్న్‌ఫ్లేక్స్‌, ఓట్స్‌, గోధుమలు కలిపి తింటే ఓట్స్‌ యొక్క ప్రభావం తగ్గిపోతుందా? 
ఓట్స్‌ను ఇతర ఆహార పదార్థాలతో కలిపితే ఓట్స్‌ ప్రభావం తగ్గిపోతుంది. అయితే వారానికో రోజు వినూత్న రుచితో కూడిన ఆహారం తీసుకునేందుకు ఇలా ఓట్స్‌ను కార్న్‌ఫ్లెక్స్‌, గోధుమలతో కలిపి తీసుకోవచ్చు. 
 
నా వయసు 33 సంవత్సరాలు. నేను శాకాహారిని. ఎత్తు అయిదు అడుగుల ఆరు అంగుళాలు. బరువు 58 కిలోలు. నాకు దయచేసి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సూచించండి. నా వయసులో ఆహారానికి ప్రత్యామ్నాయాలు తీసుకోవచ్చా తెలుపగలరు? 
మీకు మూడు పూటలా భోజనంతోపాటు రోజుకు రెండు సార్లు కొద్దిగా స్నాక్స్‌ తీసుకోవటం మేలు. అతిగా తినకండి. మెల్లగా తినటంతోపాటు కడుపు నిండుతుండగా ముందే తినడం ఆపండి. సమతుల ఆహారంలో తృణధాన్యాలు, పప్పులు, పాలు, పండ్లు, కూరగాయలు ఉండేలా చూసుకోండి. మాంసం, కోడిగుడ్లు, చక్కెర, సుగంధద్రవ్యాలు మితంగా ఉండేలా చూసుకోండి. ఎప్పుడైనా ప్రత్యేక సందర్భాల్లో తప్ప ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌, ఫాస్ట్‌ఫుడ్‌ ఎక్కువగా తీసుకోకండి. మీ తినే పళ్లెంలో కార్బోహైడ్రేట్‌లు, ప్రోటీన్‌లు ఉండాలి. అంటే అన్నం, పప్పు లేదా పన్నీర్‌, రోటి, కూరగాయలు, తక్కువ కేలరీలున్న పెరుగు, హోల్‌ గ్రెయిన్‌ బిస్కెట్లు, వేయించిన శనగలు తీసుకోవచ్చు. జంక్‌ ఫ్యాటీ ఫుడ్‌ను నివారించండి. దీంతోపాటు వాకింగ్‌, జాగింగ్‌, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌, బ్యాడ్మింటన్‌ ఆడటం లాంటి వ్యాయామాలు తప్పనిసరి. వీటిలో వాకింగ్‌ మంచి వ్యాయామం. దీంతోపాటు వారానికి రెండు లేదా మూడు రోజులు 20 నిమిషాల పాటు యోగా చేయడం మేలు. మీ వయసు వారికి న్యూట్రిషనల్‌ సప్లిమెంట్లు తీసుకోవటం మంచిది. అయితే వీటిని తీసుకునే ముందు మీ డాక్టర్‌ను సంప్రదించాలి.
 

తిరుమలలో ఆ రహస్య వైకుంఠ గుహ ఎక్కడ ఉంది ?

తిరుమల హిందువుల పవిత్ర పుణ్య క్షేత్రం. వెంకటేశ్వర స్వామి నడియాడిన తిరుమల గిరుల్లో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని మన పూర్వీకులు చెబుతుంటే ఇప్పటికీ నమ్మరు. అయితే పురాణాల్లో మాత్రం తిరుమల ప్రశస్తి గురించి, అక్కడ ఉన్న ఎన్నో అద్భుతాల గురించి పేర్కొన్నారు. మరి అటువంటి అద్భుతాలలో ఒకటి రహస్య వైకుంఠం గుహ …. !


ఎంతో మంది కవులు, రచయితలు స్వామివారు కొలువై ఉన్న తిరుమల గురించి తమ తమ కావ్యాలలో, సాహిత్యాలలో రాశారు .. రాస్తున్నారు .. రాస్తూనే ఉంటారు కూడా. అసలు తిరుమల చరిత్ర గురించి తెలుసుకోవడం అంత ఈజీ కాదని స్వయానా మఠాధిపతులు, పీఠాధిపతులు చెబుతూ వస్తున్నారు.



వైకుంఠ గుహ

ఇంతకీ … ఇక్కడ చెప్పబోయే విషయం ఏంటంటే, తిరుమల కొండలలో అతి పురాతనమైన వైకుంఠ గుహ ఉందని పురాణాలలో చెప్పబడటం. సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామే ఆ గుహలో దాక్కునేవారట.
వైకుంఠ గుహ చరిత్ర
ఇక్కడ చెప్పబోయే గాధ అప్పుడెప్పుడో త్రేతాయుగం నాటిది. అదేమంటే, రావణాసురుడు అపహరించుకొని పోయిన సీతాదేవిని వెతుక్కుంటూ రామలక్ష్మణులు వానర సేనతో కలిసి అడవిబాట పట్టారు. అప్పుడు వారు వెంకటాద్రి అనే దివ్య గిరికి చేరుకున్నారు. అప్పుడు అక్కడ వారికి ఆంజనేయుని తల్లి అంజనాదేవి తపస్సు చేస్తూ కనిపించింది. రాముణ్ణి చూసిన అంజనాదేవి ఆనందపడుతూ .. నమస్కరిస్తూ … రండి అని ఆహ్వానించింది.



ఆకాశగంగ తీర్థంలో స్నానం చేసిన రామలక్ష్మణులు అంజనాదేవి కుటీరానికి వెళ్ళి విశ్రాంతి తీసుకున్నారు. అయితే వెంట వచ్చిన వానరసేన మాత్రం వేంకటాద్రిలోని అన్ని ప్రదేశాలను తిరుగుతూ ఉండగా, శ్రీవారు ప్రస్తుతం ఉన్న కొలనుకు ఈశాన్య దిశలో ఒక గుహ కొంత మంది వానరుల కంటపడింది. వెలుగులు చిమ్ముతూ ఈ గుహ కనిపించడంతో వానరులందరూ అందులోకి వెళ్లి చూడగా ప్రకాశిస్తున్న మహానగరం కనిపించింది.




అక్కడ వానరులకు ఎంతోమంది స్త్రీ, పురుషులు కనిపించారు. వారందరూ శంఖు చక్రాలను ధరించి మల్లెపూవువలె తెల్లని వస్త్రాలను ధరించి ఉన్నారు. ఇంకాస్త లోపలికి వెళ్ళి చూడగా నగరం మధ్యలో సూర్యకాంతిలో వెలిగిపోతున్న ఒక దివ్యవిమానం కనిపించింది.


సూర్యకాంతిలో ప్రకాశిస్తున్న ఆ దివ్య విమానం నడుమ భాగాన ఉన్న ఆదిశేషుని వేయి పడగల పై పడుకొని ఉన్న శ్రీ మహావిష్ణువు వానరులకు దర్శనమిచ్చారు.
ఇదంతా చూసిన వానరులు ఆశ్చర్యానికి లోనయ్యారు. వారు ఆ ఆశ్చర్యము నుండి తెరుకొనే లోపే ఆ గుహ మాయమయింది.. జరిగిన విషయాన్ని మిగితా వానరసేనలకు చెప్పగా, సరేనని అందరూ కలిసి అక్కడికి వెళ్లారు. అయితే వారికి అక్కడ ఎంత వెతికినా ఆ గుహ జాడ తెలియలేదు


.
వెంటనే జరిగిన విషయాన్ని శ్రీరామచంద్రులకు చెప్పుకున్నారు. అప్పుడు వానరులతో రాముడు – ‘మీరు తిరుమల కొండలను చూడడమే మహా అదృష్టం. శ్రీనివాసుడు తిరుమల గిరులలో ఏ సమయంలో ఎక్కడైనా ఉంటారు. కేవలం ఆ గుహ ఒక్కటే కాదు ఇలాంటి గుహలు తిరుమలలో ఎన్నో ఉన్నాయి. ఆయన అన్ని చోట్లా ఉంటాడు. ఆయన లేని చోటంటూ లేదు.’ అని అన్నాడు.
‘విశ్రాంతి కోసం అప్పుడప్పుడు శ్రీనివాసుడు వైకుంఠ గుహలో సేదతీరుతుంటారు. అలాంటి గుహలోకి వెళ్ళడం ఎవరికైనా అసాధ్యమే’ అని శ్రీరాముడు వివరిం
షేర్ చేయండి share this

చాడట. తిరుమల కొండలలో ఇప్పటికీ అలాంటి ఎన్నో గుహలు ఉన్నాయని పెద్దలు చెబుతుంటారు.
పురాణాలు కూడా తిరుమల గిరులలో ఉన్న గుహల గురించి పేర్కొన్నాయని . . మఠాధిపతులు, స్వామీజీ లు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో వీటి గురించి ప్రస్తావించారని చెబుతుంటారు. వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ఏ గుహలో రహస్యంగా సేదతీరుతాడో ఆయనకొక్కరికే తెలుసని … ఇది వినటం తప్ప, చూడటానికి ఆ భాగ్యము కలగదని, ఒకవేళ కలిగిన ఎవరికి ఎప్పుడు కలుగుతుందో చెప్పడం కష్టమని అంటారు.


1980-2000

...మధ్య పుట్టినవాళ్లు ప్రపంచాన్ని లార్డ్స్‌ మైదానం చేసుకుని క్రికెట్‌ ఆడేస్తున్నారు. లక్ష్యాల్ని సునాయాసంగా ఛేదిస్తూ కార్పొరేట్‌ పరుగులో దూసుకుపోతున్నారు. వినూత్నమైన ఐడియాలతో అంకుర సంస్థలకు పెట్టుబడులు సమకూర్చుకుంటున్నారు. వీళ్లకు మానసిక శాస్త్రవేత్తలు ఖరారు చేసిన శాస్త్రీయనామం...వై-తరం, జనరేషన్‌-వై!
‘మీ- జనరేషన్‌’ అన్న ముద్దుపేరూ ఉంది. ‘నేను, నాదీ’ అన్న భావన ఎక్కువని ఆ పేరు పెట్టినట్టున్నారు. సాంకేతికతకు ప్రాణమిస్తారు కాబట్టి, ‘నెట్‌ జనరేషన్‌’ అనీ, ‘గ్లోబల్‌ జనరేషన్‌’ అనీ పిలుస్తారు. ఈతరం వయసు అటూ ఇటుగా...పదహారు నుంచి ముప్పై అయిదు. అందులోనూ ఇరవైల నుంచి ముప్పైల మధ్య మహా దూకుడు కనిపిస్తుంది. ఆమాటకొస్తే, ఒక్కోతరానికీ ఓ పేరు ఉంది.
1928కి ముందు...గ్రేటెస్ట్‌ జనరేషన్‌.
1928-1945...సైలెంట్‌ జనరేషన్‌.
1946-64...బేబీ బూమర్స్‌.
1965-79...జనరేషన్‌ ఎక్స్‌.
ఆతర్వాత - రయ్యిన దూసుకొచ్చిందే.. వై-తరం!
ప్రతి ఒకట్రెండు దశాబ్దాలకూ ఓ తరం మారిపోతుంది. ప్రతి తరమూ అంతకు ముందున్న తరంతో పోలిస్తే, ఎంతోకొంత భిన్నంగా ఉంటుంది, వేగంగానూ ఉంటుంది. పాతలోని లోపాల్ని సరిచేసుకుని ‘అప్‌గ్రేడ్‌ వెర్షన్‌’గా ముస్తాబై వచ్చేస్తుంది. మార్కెట్లోకి ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా ఆ ఫీచర్స్‌ను అర్థం చేసుకోడానికి కొంత సమయం పడుతుంది. మొదట్లో, అస్సలు కొరుకుడు పడనట్టుగా అనిపిస్తుంది. మెల్లమెల్లగా కిటుకులు తెలుస్తాయి. వై-తరం విషయంలోనూ అదే జరుగుతోంది. మాటతీరు తేడాగా ఉంటుంది, ఆలోచనా విధానం భిన్నంగా అనిపిస్తుంది. ఐడియాలు విచిత్రంగా కనిపిస్తాయి. ఆహార్యంలోనూ అసహజత్వమేదో గోచరిస్తుంది. ఆ చిరుగుల జీన్స్‌ కుర్రాళ్లని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక - ఆఫీసులో సీనియర్ల నుంచి మార్కెట్లో సేల్స్‌ సిబ్బంది దాకా...అంతా బెంబేలెత్తిపోతున్నారు. ఇలాంటి సమయాల్లో...కొత్త పాతను అర్థం చేసుకోవడం కంటే, పాతే కొత్తను అర్థం చేసుకోవడం న్యాయం, సహజధర్మం కూడా. నయా ఉద్యోగుల్ని బేరీజు వేయడానికి నియామక సంస్థలూ, ఇరవైలలోని ఖాతాదారుల కొనుగోలు మనస్తత్వాన్ని గ్రహించడానికి మార్కెటింగ్‌ దిగ్గజాలూ, నవ సమాజం తీరుతెన్నుల్ని మదింపువేసే ప్రయత్నంలో మనోవిజ్ఞాన సంస్థలూ వై-తరం మీద లోతైన అధ్యయనాలు ప్రారంభించాయి. ఇదీ ఒకందుకు మంచిదే. లేకపోతే...బాధ్యత తెలియని మనుషులనో, కెరీర్‌ బావిలో కప్పలనో ఆ కుర్రాళ్ల గురించి రకరకాల విమర్శలు వినిపించేవి. అవన్నీ శుద్ధ తప్పని తేలిపోయింది.
కార్పొరేట్‌ కత్తియుద్ధాలు...
వై-తరం యువతీయువకులు కార్పొరేట్‌ వాతావరణాన్ని ప్రభావితం చేయని కోణమంటూ లేదు. అద్దాల ఆవరణల్ని ఏకఛత్రంగా ఏలేస్తున్న కరడుగట్టిన బాసిజాన్ని ఆ కుర్రకుంకలు పూచికపుల్లతో సమానంగా చూస్తున్నారు. నో ‘గుడ్‌మార్నింగ్‌ సర్‌’లూ, నో చేతులు కట్టుకోవడాలూ, నో ఓవరాక్షన్లూ, నో పొగడ్తల బిస్కెట్లూ! ఓపికుంటే ఓ ‘హాయ్‌’ పడేస్తారు, లేదంటే అదీలేదు. వచ్చీరాగానే కంప్యూటర్‌లో తల దూర్చేస్తారు. మనసులో ఉన్నదే మాట్లాడేస్తారు. మాట్లాడిందే మనసులో ఉంచుకుంటారు. కర్రపెత్తనాలూ, డివైడ్‌ అండ్‌ రూల్‌ పాలసీలూ అస్సలు నచ్చవు. ఎవరో తమ మీద అజమాయిషీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తారు. ‘సెల్ఫ్‌ మేనేజ్‌మెంట్‌’నే ఇష్టపడతారు. తమకు తామే బాసని భావిస్తారు. అంతటితో ఆగకుండా, లీడర్‌ అన్న పదానికి నిర్వచనాన్నే మార్చేస్తున్నారు. పాతతరం బాసులు అచ్చమైన నాన్‌పర్ఫార్మింగ్‌ కెప్టెన్లు. ‘అద్భుతాలు చేయాలోయ్‌!’ అనడమే తప్పించి, ఆ అద్భుతం ఎలాంటిదో వివరంగా చెప్పలేరు. ‘ఇరగదీయాలి’ అని పురమాయించడమే కానీ, ‘థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ’లో ఎప్పుడూ ఇరగదీసిన దాఖలాలుండవు. వై-తరం పద్ధతే వేరు. పక్కా పర్ఫార్మింగ్‌ కెప్టెన్లు! లక్ష్యాల కోసం సర్వశక్తులూ ఒడ్డి పోరాడతారు. సిబ్బందితోనూ ఉత్సాహంగా పోరాటం చేయిస్తారు. గెలుపులో వాటా ఇస్తారు, ఓటమిలో బాధ్యత తీసుకుంటారు. రానున్న నాలుగైదు ఏళ్లలో....ప్రపంచ మానవ వనరుల జనాభాలో వై-తరమే సగానికి సగం ఉండబోతోంది. ఇప్పటికే ముప్పై నుంచి నలభైశాతం కార్పొరేట్‌ కొలువుల్ని వీళ్లే ఆక్రమించేసుకున్నారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో అయితే ఆ జనాభా ఎనభై అయిదుశాతాన్ని దాటిపోయిందెప్పుడో! కొత్త కుర్రాళ్ల వ్యవహారశైలి...బేబీబూమర్స్‌ (1946-64)కూ జనరేషన్‌ ఎక్స్‌ (65-79)కూ మింగుడు పడటం లేదు. దీంతో, అద్దాల భవంతుల్లో అగాథం ఏర్పడసాగింది. పని మందగించడం మొదలైంది. ఆ విషయం హెచ్‌ఆర్‌ మేనేజర్లకూ అర్థమైపోయింది. ఆఫీసును ‘వై-ఫ్రెండ్లీ’గా మార్చే ప్రయత్నాలు మొదలయ్యాయి.

డెలాయిట్‌ తాజాగా నిర్వహించిన ఓ సర్వే కనుక నిజమైతే...ఇప్పటికిప్పుడు ఏదో ఓ ఉద్యోగంలో సర్దుకుపోతున్న యువతీయువకుల్లో డెబ్భై అయిదుశాతం దాకా...2020 నాటికి ప్రస్తుత కొలువులో కొనసాగే అవకాశం లేదు. అలా అని, ‘కుదురుగా ఉండటమే తెలీదు’ అని అభాండాలు వేయకండి. ఆ మార్పు జీతం కోసం కానేకాదని స్పష్టంచేస్తున్నారు. జీవితంలో తమను తాము నిరూపించుకోడానికే ఈ ప్రయత్నమని అంటున్నారు. ఆ స్వేచ్ఛాప్రియుల్ని దీర్ఘకాలం పాటూ నిలబెట్టుకోవడం కంపెనీలకు కత్తిమీద సామే. అందుకే, కార్పొరేట్‌ యాజమాన్యాలు ‘హ్యాండిల్‌ విత్‌ కేర్‌’ అని హెచ్‌ఆర్‌ మేనేజర్లను హెచ్చరిస్తున్నాయి. నిన్నటిదాకా ‘డ్రస్‌కోడ్‌’ పేరుతో సూటూబూటూ తప్పనిసరి చేసిన సంస్థలే ఇప్పుడు, ‘టీషర్ట్‌-జీన్స్‌ అయినా ఫర్వాలేదు’ అని మినహాయింపునిస్తున్నాయి. వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌లకు ఉదారంగా అనుమతినిస్తున్నాయి. ‘ఇంట్రాప్రెన్యూర్‌షిప్‌’ను ప్రోత్సహిస్తూ...ఓపక్క ఉద్యోగం చేస్తూనే సొంత ఐడియాలకు రూపమిచ్చే అవకాశం కల్పిస్తున్నాయి. ఇన్‌మొబీ ‘లెర్నింగ్‌ వాలెట్‌’ పేరుతో ప్రతి ఉద్యోగి ఖాతాలో కొంతడబ్బు వేస్తోంది. ఆ మొత్తంతో కొత్త భాష నేర్చుకోవచ్చు, కొత్త నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. వృత్తిపరంగా ఎదగడానికి అందులోని ప్రతి పైసా ఉపయోగించుకోవచ్చు. ఐబీఎమ్‌ ఇంకాస్త ముందుకెళ్లి కీలక బృందాలకు సమాంతరంగా షాడో టీమ్స్‌ను ఏర్పాటు చేస్తోంది. అంటే, అసలు సిసలు బోర్డ్‌రూమ్‌లో తలపండిన ప్రొఫెషనల్స్‌ నిర్ణయాలు తీసుకుంటే, నమూనా బోర్డ్‌రూమ్‌లో పట్టుమని పాతికేళ్లు కూడా లేని కుర్రాడు వ్యూహరచన చేస్తాడు. ఒక్క జీతంరాళ్లతోనే వాళ్లనెవరూ కట్టిపడేయలేరు. బుర్రనిండా సవాళ్లివ్వాలి! ఆ పన్లో అర్థమూ పరమార్థమూ చూపించాలి.
ఒకానొక ప్రశ్నోత్తరాల వెబ్‌సైట్‌లో ఓ వై-తరం యువకుడు ‘నా చేతిలో రెండు ఆఫర్‌ లెటర్లున్నాయి. దేన్ని ఎంచుకోమంటారు?’ అని అడిగిన ప్రశ్నకు అదే తరానికి చెందిన ‘స్నాప్‌డీల్‌’ సీయీవో కునాల్‌ బాల్‌ ఇచ్చిన సమాధానం...ఆ ఇద్దరి మనస్తత్వాల్నే కాదు, మొత్తంగా 1980-2000 మధ్య పుట్టినవారి ఆలోచనల్ని ప్రతిబింబిస్తుంది.
‘రెండు ప్రశ్నలకు మీకు మీరే సమాధానం చెప్పుకోండి. ఆతర్వాతే ఏ నిర్ణయమైనా.ఒకటి -ఈ ఉద్యోగంలో చేరడం ద్వారా నేను సమాజాన్ని ఏ మేరకు ప్రభావితం చేయగలను. రెండు - ఈ ఉద్యోగంలో చేరడం ద్వారా కెరీర్‌లో నా ఎదుగుదల ఎలా ఉండబోతోంది’.

‘టెక్‌’ప్రెన్యూర్లు...
ఓ తరమంతా భావకవిత్వం రాసేసుకుంటూ బతికింది. ఓ తరమంతా విప్లవ సాహిత్యాన్ని కంఠతా పట్టేస్తూ కాలం గడిపేసింది. ఓతరమంతా సర్కారీ దస్త్రాల మధ్య బాగా నలిగిపోయింది. ఓ తరమంతా కలలకూ నిజాలకూ పొంతన కుదరక...నిరాశతో కుంగిపోయింది. ఆ వరుసలో ఇది ‘ఎంట్రప్రెన్యూర్‌షిప్‌’ జనరేషన్‌. వాళ్ల డీఎన్‌ఏలో వ్యాపారం ఉంది. వాళ్ల రక్తంలో సృజన ప్రవహిస్తుంది. ‘డిజైన్‌ థింకింగ్‌’ మరో ప్రత్యేకత. ఆలోచన అనేది అంతూపొంతూలేని భావాల రూపంలో కాకుండా...ఇటుక మీద ఇటుక పేర్చినంత స్పష్టంగా... నిర్మాణాత్మకంగా ఉంటుంది. లాప్‌టాప్‌, టాబ్లెట్‌, స్మార్ట్‌ఫోన్‌...ఏ ఒక్కటి లేకపోయినా వీళ్లకు వూపిరాడదు. కొంపదీసి, గాడ్జెట్స్‌కు బానిసలైపోయారా అన్న అనుమానమూ కలుగుతుంది. అలాంటి భయాలేం అక్కర్లేదు. ఇది, టెక్‌ జనరేషన్‌! ముందుతరంలా తెచ్చిపెట్టుకున్న ఆసక్తితోనో, వృత్తిపరమైన అవసరం కొద్దో టెక్నాలజీని జీవితంలో భాగం చేసుకోవాల్సిన అవసరం లేదు వీళ్లకు. ఆ ఆసక్తి అతి సహజమైంది. ఆ తరంతో పాటే ఇంటర్నెట్‌ పుట్టింది, టెక్నాలజీ పెరిగి పెద్దయింది. ఇ-మెయిల్స్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌...వై-తరంతో కలసి పెరిగాయి. ఆ అనుబంధమే వాళ్లని టెక్నోప్రెన్యూర్స్‌ చేస్తోంది, దిగ్గజాలకూ దిమ్మదిరిగే ఆవిష్కరణలు చేయిస్తోంది. కాబట్టే, టాటాలకూ అంబానీలకూ రాని ఆలోచనలు వై-తరానికి చెందిన ‘ఓలా’ భవిష్‌ అగర్వాల్‌కూ, ‘ఓయో రూమ్స్‌’ రితేష్‌కూ వస్తున్నాయి. నాస్కమ్‌ స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ నివేదిక ప్రకారం...గత ఏడాది అంకుర సంస్థల్ని స్థాపించినవారిలో డెబ్భైరెండు శాతం మంది ముప్పై అయిదేళ్లలోపు యువతీయువకులే. అందులోనూ తొంభైశాతానికిపైగా సాంకేతికతతో ముడిపడిన వ్యాపారాలే. చేతిలో ఒక్క బండి కూడా లేకుండా, వేలకొద్దీ అద్దెకార్లను నడుపుతున్నాడు భవిష్‌ అగర్వాల్‌. ఓ మూలన ఉన్న క్యాబ్‌ ఓనర్లకూ మరో మూలన ఉన్న ప్రయాణికులకూ మధ్య జీపీఎస్‌ ద్వారా ఓ వర్చువల్‌ వంతెన వేయడమే ఆ వై-తరం కుర్రాడు చేసిన పని. ‘డు ఆర్‌ డు నాట్‌, దేర్‌ ఈజ్‌ నో ట్రై’...భవిష్‌కు నచ్చిన కొటేషన్‌. ఇదంతా, నరనరానా జీర్ణించుకుపోయిన సాంకేతిక నైపుణ్యం చేయించిన అద్భుతమే.

వై-తరం ఓ మూలన కూర్చుని కోక్‌ సిప్‌ చేస్తూనో పిజ్జా చప్పరిస్తూనో ఒంటరిగా పనిచేసుకోడానికే ఇష్టపడుతుందనీ, బృందాల్లో అస్సలు ఇమడలేదనీ ఓ వాదన ఉంది. అదంతా ఉత్తుత్తి ప్రచారమేనని ఐబీఎమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బిజినెస్‌ వాల్యూస్‌ సర్వేలో తేలింది. దాదాపుగా ప్రతి వై-తరం ఎంట్రప్రెన్యూర్‌కూ అంకుర సంస్థ ప్రారంభ సమయానికి భారీభారీ ఆఫీసులేం ఉండవు. ఏ కో-వర్కింగ్‌ స్పేస్‌లోనో ఓ కుర్చీటేబులూ అద్దెకు తీసుకుని పనిచేసుకుంటాడు. మాజీ సహోద్యోగినో నిన్నటి సహపాఠినో భాగస్వామిని చేసుకుంటాడు. ఒకరు మార్కెటింగ్‌ చూస్తే, ఒకరు ఫైనాన్స్‌ చూస్తారు. ఒకరు ఉత్పత్తి మీద దృష్టిసారిస్తే, ఒకరు పరిశోధన మీద గురిపెడతారు. బృందస్ఫూర్తి లేకపోతే, ఇవన్నీ సాధ్యమయ్యే పనులేనా?

మార్కెట్‌ మహారాజులు...
దాదాపు నలభైకోట్ల జనాభా వై-తరానిది. పాతవాళ్లతో పోలిస్తే, చేతికి ఎముకలేనట్టు ఖర్చుపెట్టే స్వభావం. కాబట్టే, ఈ తరాన్ని అర్థం చేసుకోడానికి మార్కెటింగ్‌ నిపుణులు మహా ఆసక్తి చూపుతున్నారు. అందులోనూ, ఇ-షాపింగ్‌ నుంచి వీధి వ్యాపారం వరకూ ఎక్కడికెళ్లినా యువతదే హవా. అయినా, అంత త్వరగా బుట్టలోపడిపోయే రకమా మనవాళ్లు! ‘జీవితం కూడా ఫ్యాషన్‌ లాంటిదే. ఈపూట ఉన్న ట్రెండ్‌ మరోపూట ఉండదు. ఈ రోజు ఉన్న మనిషి రేపు ఉంటాడన్న భరోసా లేదు’ - అంటూ మహా తాత్వికంగా చెప్పేస్తున్నారు. నిన్నటితరం యువకుడు....ఉద్యోగంలో చేరగానే బ్యాంకురుణం తీసుకుని ఇల్లు కట్టేసుకునేవాడు. ఫర్నిచర్‌ బిగించుకునేవాడు. వీలైతే పెళ్లికి ముందే కారు కొనేసుకునేవాడు. ఒకటేమిటి, హాయిగా జీవించడానికి అవసరమైన సరంజామా అంతా సొంతం చేసుకునేవాడు. తాజా తరానికి ఇలాంటి కోరికలేం పెద్దగా లేవు. కాబట్టే, మార్కెట్‌ రిసెర్చ్‌ నిపుణులు వై-తరాన్ని పట్టుకుని ‘వీళ్లు ఓనర్స్‌ కాదు...‘నో’నర్స్‌ - అని జోకేస్తున్నారు. ఓ సర్వేలో 30శాతం మంది భవిష్యత్తులోనూ కారుకొనే ఆలోచన లేదన్నారు, 15శాతం మందికి సొంతింటి కలలే లేవు, 20శాతం మందికి టీవీ విషయంలోనూ పెద్దగా పట్టింపులేదు. అలా అని కార్లో షికార్లు చేయకుండా ఉండరు, ఇంట్లో ఉండకుండానూ పోరు. అయితే, ‘కొనుగోలు’ అన్న జంజాటం పెట్టుకోరంతే. అన్నీ ‘అద్దె’కు తీసుకునే నడిపిస్తారు. వీళ్లచుట్టూనే ‘షేరింగ్‌ ఎకానమీ’ ప్రాణంపోసుకుంటోంది. ‘ఆ ఇల్లు నాదా, కాదా అన్నది అనవసరం. ఆ బండి ఎవరిదన్నదీ పట్టించుకోను. పని అవుతోందా లేదా, సౌకర్యంగా ఉందా లేదా...అన్నదే నాకు కావాలి’ అంటాడు ఎంట్రప్రెన్యూర్‌ అభిజిత్‌.
విలాసాలకంటే, అనుభూతికే ఈతరం ప్రాధాన్యం ఇస్తుంది. హిమాలయాల్ని అధిరోహించాలని కలలుకంటుంది, సముద్రాల్ని ఈదేయాలని తపనపడుతుంది. ప్రపంచమంతా చుట్టేసిరావాలని ఉవ్విళ్లూరుతుంది. ఒక్క సెల్‌ఫోన్‌ విషయంలో మాత్రం ఎక్కడా రాజీపడటం లేదు. స్తోమతకు మించే ఖర్చు చేస్తున్నారు. షాపింగ్‌, డేటింగ్‌, ఈటింగ్‌, బ్యాంకింగ్‌...అన్నీ ఇందులోనే! ఆ తామరాకుమీద నీటిచుక్క వ్యవహారం...భౌతిక వ్యవహారాలకే పరిమితం. జీవిత లక్ష్యాల విషయానికి వచ్చేసరికి...ముప్పై అయిదు ఏళ్లు వచ్చేసరికి కంపెనీ టాప్‌టెన్‌లో ఒకరైపోవాలి, నలభైలో ఉద్యోగానికి రాజీనామా చేసేయాలి, నలభై అయిదుకంతా సొంత కంపెనీని బిలియన్‌ డాలరు స్థాయికి తీసుకెళ్లాలి, యాభైలో స్వచ్ఛంద సంస్థను స్థాపించి ఓ పల్లెను దత్తత తీసుకోవాలి. అరవైలో పూర్తిగా రిటైర్‌ అయిపోయి...పుస్తకాలు చదువుతూనో, సంగీతం వింటూనో కాలక్షేపం చేయాలి - ఇంత సుదీర్ఘంగా ఉంటున్నాయ్‌. మరణం తర్వాత శరీరాన్ని మెడికల్‌ కాలేజీకీ, పుస్తకాల్ని వేటపాలెం లైబ్రరీకీ పంపించాలి. ఆస్తుల్లో సగం కన్నపిల్లలకూ, మిగతా సగం అనాథ పిల్లలకూ...అన్నంత స్పష్టతా ఉంటోంది.

వ్యక్తిగత జీవితంలోనూ...
నవతరం ఏం చెప్పినా సూటిగానే చెబుతుంది, సుత్తిలేకుండా మాట్లాడుతుంది. ఆ వ్యక్తీకరణ కూడా, లెక్కల విద్యార్థి మెట్లుమెట్లుగా ఆల్జీబ్రా సమస్యను పరిష్కరించినట్టు ఉంటుంది. ప్రేమ-పెళ్లి, ఉద్యోగం-వ్యాపారం, విదేశం-స్వదేశం ఏ నిర్ణయమైనా క్షణాల్లో జరిగిపోతుంది. నీ గురించి నీకు బాగా తెలిసినప్పుడు, ఏ నిర్ణయానికైనా అరసెకెనుకు మించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు - అంటారు సైకాలజిస్టులు. అదే ఇక్కడ జరుగుతోంది.వ్యక్తిగత- వృత్తిగత జీవితాల మధ్య సమతౌల్యం ఎలా పాటించాలో వీళ్లకెవరూ చెప్పాల్సిన పన్లేదు.

ఇన్ఫోసిస్‌లో ఈమధ్యే కొలువు సంపాదించిన చక్రధర్‌...వారాంతాల్లో మాదాపూర్‌ నుంచి ఠక్కున మాయమైపోతాడు. అలా అని ఏ పబ్బులోనో తాగుతూ వూగుతూ కనిపించడు. భుజాన కెమెరా వేసుకుని శివార్లకు బయల్దేరిపోతాడు. ప్రకృతి చెక్కిన శిల్పాల్లాంటి...సహజ శిలల్ని మెడలోని ఖరీదైన కెమెరాలో బంధిస్తాడు. ఈ తరమే అంత! ప్రోగ్రామింగ్‌లో ఎంత దిట్టలో...అభిరుచుల్లోనూ అంతే ద్రష్టలు! డేటా ఎనాలసిస్‌లో ఎంత ప్రతిభో, సాహితీ విమర్శలోనూ అంతే విద్వత్తు. షార్ట్‌ఫిల్మ్‌ తీస్తే అవార్డుల పంట పండాల్సిందే. వైల్డ్‌లైఫ్‌ పొటోగ్రఫీ చేస్తే జీవరాశులన్నీ బారులు తీరి పోజులు ఇవ్వాల్సిందే. రవీంద్రభారతి వేదిక ఎక్కారా, ఆ నటనకు ప్రశంసలే ప్రశంసలు! ఆన్‌లైన్‌ కవుల వేదిక ‘కవి సంగమం’లో సగానికి సగం కవికుమారులు వై-తరంవారే, కత్తిలాంటి వృత్తి నిపుణులే.
మనుషుల్ని విజేతలుగా, పరాజితులుగా విడదీయలేం. నేటి విజేత రేపటి పరాజితుడు కావచ్చు. నేటి పరాజితుడు రేపటి విజేత కావచ్చు. సంపన్నుడు- పేద అన్న వర్గీకరణా అంతే అశాశ్వతమైంది. కాబట్టి మనుషుల్ని... నేర్చుకునేతత్వం ఉన్నవారూ, నేర్చుకునేతత్వం లేనివారూ అని విడదీస్తే సరిపోతుంది. వై-తరం అభిప్రాయమూ అదే. అందుకే, అధ్యయనానికి అంత ప్రాధాన్యం ఇస్తుంది. పూర్వం యూనివర్సిటీ పట్టా పుచ్చుకుని ఉద్యోగంలో చేరిపోగానే నేర్చుకునే ప్రక్రియ దాదాపుగా ఆగిపోయేది. చదువు ఉద్యోగం కోసం, ఉద్యోగం సంపాదన కోసం, చేతినిండా సంపాదన ఉన్నప్పుడు మళ్లీ చదువెందుకున్న వాదన వినిపించేది. వీళ్లు అలా కాదు...నేర్చుకుంటూనే ఉంటారు, తమను తాము అప్‌డేట్‌ చేసుకుంటూనే ఉంటారు. ఇంజినీరింగ్‌ తర్వాత ఏ ఎంబీయేనో చేస్తారు. ఆతర్వాత మళ్లీ ఏ ఐఎస్‌బీలోనో సీటొస్తే గెంతుకుంటూ వెళ్లిపోతారు. అది కాస్తా పూర్తయ్యాక, ఏ అమెరికన్‌ యూనివర్సిటీకో దరఖాస్తు చేస్తారు. మధ్యమధ్యలో చిన్నాపెద్దా ఆన్‌లైన్‌ కోర్సులు ఉండనే ఉంటాయి. పాత తరానికి నేర్చుకోవడం అంటే పుస్తకాలు ముందేసుకోవడమే. కానీ, నవతరం ‘సోషల్‌ లెర్నింగ్‌’ను బాగా ఇష్టపడుతోంది. సమాజాన్ని అతి దగ్గర నుంచీ అధ్యయనం చేయాలనుకుంటోంది. సోషల్‌ మీడియాలో చర్చల ద్వారా, అనుభవాల్ని పంచుకోవడం ద్వారా, మరొకరి అనుభవాల్ని తెలుసుకోవడం ద్వారా...నిపుణుల బ్లాగుల్ని క్లిక్‌ చేయడం ద్వారా...సహజ జిజ్ఞాసను సంతృప్తి పరుచుకుంటోంది. ‘నెట్‌వర్కింగ్‌’ పెంచుకోవడం అన్నదీ ఆ జ్ఞానదాహంలో భాగమే. అవకాశాల్ని అందిపుచ్చుకోడానిక్కూడా ఆ బృందవిస్తరణ పనికొస్తుంది.

సైకాలజిస్టులు నవతరంలో ‘ప్రో సోషల్‌ బిహేవియర్‌’ను గుర్తించారు. పైకి వ్యక్తం చేయకపోవచ్చు కానీ, చుట్టూ ఉన్న సమాజాన్ని నిశితంగా గమనిస్తారు. అవినీతి, కాలుష్యం, విలువల రాహిత్యం... ఇలా వివిధ పరిణామాలకు తీవ్రంగా కలతచెందుతారు. ‘నా వంతుగా ఏమీ చేయలేనా?’ అని లోతుగా ఆలోచిస్తారు. ఆ బాధ్యతలోంచి వచ్చిన సామాజిక వ్యాపార సంస్థలు చాలానే ఉన్నాయి. ఎదుగూ ఎదగనివ్వూ - నయాతరం నినాదం. కాబట్టే, పేటీఎమ్‌ వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్‌శర్మ తన కార్యాలయంలో ఇరవైనాలుగు స్టార్టప్స్‌కు నీడనిచ్చాడు. ఇంత పెద్ద మనసు వై-తరం మినహా, ఎవరితరం?
* * *
ఇన్వాల్వ్‌మెంట్‌... కమిట్‌మెంట్‌...
రెండూ చూడ్డానికి ఒకేలానే అనిపిస్తాయి. కానీ చాలా తేడా ఉంది. ఒకటి కోడిగుడ్డు లాంటిదైతే, మరొకటి చికెన్‌ పీసు లాంటిది. గుడ్డు పెట్టడంతో తన పాత్ర పూర్తయిపోయిందని భావిస్తుంది కోడి.
ఇది ఇన్వాల్వ్‌మెంట్‌.
లక్ష్యం కోసం తనను తాను అంకితం చేసుకుంటుంది పుంజు.
ఇది కమిట్‌మెంట్‌.
వై-తరానిది... సెంట్‌పర్సెంట్‌ కమిట్‌మెంట్‌!




వై-తెలివితేటలు!
విజయ్‌ ఓ ఆర్నెల్లు ఉద్యోగానికి సెలవు పెట్టేసి జీవిత భాగస్వామితో కలసి ప్రపంచమంతా చుట్టొచ్చాడు. పదీ పన్నెండు కేజీల బ్యాక్‌ మినహా ఎలాంటి లగేజీ తీసుకెళ్లలేదు. ఎక్కడికెళ్లినా... హోటళ్లలో దిగే ప్రయత్నం చేయలేదు. స్థానికుల నివాసాల్లోనే ఉన్నాడు. దీనివల్ల అక్కడి సంస్కృతిని అతిదగ్గర నుంచీ గమనించవచ్చని ఆ దంపతుల ఆలోచన. అది చవకైన ప్రత్యామ్నాయం కూడా. ఆ యాత్రలో ఆసక్తికరంగా అనిపించిన ప్రతి అనుభవాన్నీ బ్లాగులో పెట్టాడు. భారతదేశానికి తిరిగి వచ్చేసరికి... అతడి బ్లాగును అనుసరించేవారి సంఖ్య రెండువేలకు చేరింది. ఇంతవరకూ బాగానే ఉంది. ‘అసలు, విజయ్‌కి సెలవిచ్చిన పుణ్యాత్ముడెవరు. వెళ్లి కాళ్లకు దండం పెట్టుకుంటాం’ అంటారా? మళ్లీ అదో కథ. ఇక్కడే వై-తరం తెలివితేటలు బయటపడ్డాయి. ‘నాకు ఈ పర్యటన ఎంత ముఖ్యం అంటే...’ అనే శీర్షికతో ఓ సుదీర్ఘమైన లేఖ రాశాడు. అదే, కఠినహృదయుడైన బాసును కరిగించింది. అందులో కవితాత్మక వ్యక్తీకరణేం లేదు. కానీ, నిఖార్సయిన నిజాయతీ ఉంది.
షేర్ చేయండి share this

 https://www.youtube.com/c/msworld1