Friday 30 December 2016

ఓం శ్రీమాత్రే నమః

అమ్మ మవారు స్వయంగా చెప్పిన పూజలు వ్రతాలూ ఏమిటి?

  ప్రతి రోజు సాయంత్రం / ప్రదోష కాలం లో అమ్మవారు , శివుడు ఆనంద తాండవం చేస్తూ ఉంటారు అంట.

ఈ సమయమా లో చేసే పూజలు అంటే అమ్మవారికి చాల ఇన్స్టం అంట.

  అవి ఆర్ద్రనతకరి అని , అనంత తృతీయ, రసకల్యని అని వ్రతం చాలా ఇష్టం అని పురాణ వచనం.

ప్రతి శుక్రవారం అమ్మవారికి అర్చన చేయటం అత్యంత ప్రీతికరమ్.

  ప్రతి మంగళవారం అమ్మవారిని సేవించడం, పూజ చేయటం, అర్చన చేయటం , వ్రతం చేయటం కూడా విశేషం అని అమ్మవారు చెపుతుంది.

  ఎవరు మంగళవారం అమ్మవారిని పూజ చేస్తారో వారికీ శత్రు పీదలు ఉండవు , రోగ నివారణ , అప్పులు , రుణాలు తీరిపొతాయి అని , కుజ గ్రహ దోషాలు జాతకం లో ఎక్కడ ఉన్న కూడా దోష పరిహారం అవుతుంది అని, అమ్మవారికి అత్యంత ప్రీతికర్మయిన రోజు ఈ బౌమవారం (మంగళవారం) అని చెపుతారు.

ఎవర్ని అయితే అమ్మవారు కరునిస్తుందో వారి ఇంటికి అమ్మవారు కదిలి వస్తుందంట.

🍀 పిలవని పేరంటం ఎవరు వస్తారో వారే అమ్మవారి స్వరూపమ్ గా చెపుతారు.

  కృష్ణ చతుర్దశి (బహుళ చతుర్దశి ) , ప్రతి మాసం లో అమావస్య కంటే ముందు వచ్చే చతుర్దశి రోజున అమ్మవారిని స్తుతించటం వలన అమ్మవారి క్రుపకి పత్రులు కావచ్చు.

  నవరాత్రి ద్వయం అంటే సేరనవరత్రులు ( దుస్సేర నవరాత్రి ) , వసంత నవరాత్రులు ( ఉగాది నుంచి శ్రీ రామ నవమి వరకు చేసేది). అమ్మవారికి అత్యంత ప్రీతికరమయిన నవరాత్రులు.

  వసత నవరాత్రులు ఎందుకు అమ్మవారికి ఇన్స్టం అంటే దేవి భాగవతం లో " శ్రీ రామో లలితంబికా , శ్రీ కృష్ణో శ్యామలంబ " అంటారు, అంటే శ్రీ రాముడు ఎవరో కాదు లలితా పరమేసవరే , స్వరూపం రాముడు, అవతారం లలితాంబ అని చెపుతారు.


  అందుకనే శ్రీ రామ నవరాత్రులలో కూడా అమ్మవారికి పూజ చేస్తారు.

అమ్మవారు మనల్ని ఎలా ఏ రూపం లో అనుగ్రహిస్తుంది ?

  కాలి , చండి , బాల, లలిత , దుర్గ అనేక రూపాలలో ఉండి మనని నడిపిస్తుంది , కరుణిస్తుంది అని అనుమానం?
ఒకటి అని కాదు అమ్మవారు సకల వ్యాప్తం అయి ఉంది .

  మాత్రు రుపం , శాంతి రూపం , ఆకలి రూపం లో , జాతి రూపం లో , చైతన్య స్వరూపం , నిద్ర రూపం లో , దయా రూపం లో , బుద్ది రూపం లో కూడా అమ్మవారు ఉంది మానని నడిపిస్తుంది.

అమ్మవారిని ఏమి కూరుకోవాలి?

  కొందరు పిల్లలు కావాలి అని , ఇల్లు కట్టుకోవాలి అని , పెళ్లి కావాలని రక రకాల కోరికలు కొరతమ్.

  కానీ ఏది కోరిన మల్లి దాని వలన కలిగే సుకం అల్పం , క్షణికం .

అది తీరగానె మల్లి ఇంకో కోరిక వస్తుంది.

మరి ఏమి కోరాలి ? శంకరాచార్య అంటారు " నన్ను కరుణించు , నాతో ఉండు" మోక్షం వద్దు , విద్య వద్దు , సంపదలు వద్దు , కానీ నీ నామ స్మరణ చాలు , నాతో ఉండాలి. ఎప్పుడు నీ పాదాల చెంత భక్తీ కలిగి ఉండాలి , ఎప్పుడు కరునిస్తూ ఉండాలి , నన్ను ధర్మమయిన మార్గం లో నడిపించాలి అని కోరుకోవాలి.

దేశవ్యాప్తంగా న్యూ ఇయర్ జోష్ నిల్

న్యూ ఇయర్ వస్తోందంటే చాలు మ్యూజిక్‌ షోలు, సంగీత కచేరీలు. టాలీవుడ్‌, బాలీవుడ్‌ నటులు, సెలబ్రిటీల హంగామా. న్యూ ఇయర్‌ అంటే పార్టీల హడావుడి. దేశవ్యాప్తంగా వేడుకలు జరిగినా.. ముంబై, ఢిల్లీ తర్వాత వినూత్నంగా జరిగేది హైదరాబాద్‌లోనే. అయితే ఈ ఏడాది న్యూ ఇయర్ పార్టీయింగ్‌ బోసిపోనుంది.  పెద్ద నోట్ల రద్దుతో మోస్ట్‌ హ్యాపెనింగ్‌ సిటీలో ఇప్పుడు హ్యాపెనింగ్స్‌ లేకుండాపోయాయి.
ఇదంతా న్యూ ఇయర్‌ అంటే పార్టీల హడావిడి. దేశవ్యాప్తంగా వేడుకలు జరిగినా.. ముంబయ్‌, ఢిల్లీ తర్వాత వినూత్నంగా జరిగేది మోస్ట్‌ హ్యాపెనింగ్‌ సిటీ హైదరాబాద్‌లోనే. కానీ ఈ ఏడాది నోట్ల రద్దుతో  న్యూ ఇయర్ వేడుక కళ తప్పనుంది...

నోట్ల దెబ్బతో హైదరాబాద్‌లో  న్యూ ఇయర్‌ పార్టీలు బోసిపోతున్నాయి.  పెద్ద నోట్లు లేవు..చిన్న నోట్ల కొరత.. దీంతో నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం చెప్పే మూడ్‌లో ఎవరూ లేరు. గత ఏడాది అధికారికంగా 120 పెద్ద ఈవెంట్లు జరిగితే చిన్నా చితకా ఈవెంట్లు మరో 160 నుంచి 180 జరిగాయి. అయితే ఈ ఏడాది కేవలం 80 పెద్ద ఈవెంట్లు జరుగుతుంటే.. చిన్న ఈవెంట్ల నిర్వాహకులు పత్తా లేకుండా పోయారు.
 
గతంలో ఎక్కడెక్కడ పార్టీలు జరుగుతున్నాయి.. ఉన్న వాటిలో బెస్ట్‌ ఏది? సెలబ్రిటీలు.. ఇంటర్నేషనల్‌ డీజేలు ఎవరు? ఇలా ఎన్నో అంశాలను ఆరా తీసే హైదరాబాదీలు.. ఇప్పుడు తక్కువ రేటులో ఎక్కడ పార్టీ జరుగుతోంది!? ఆన్‌లైన్‌లో టికెట్లు ఎవరిస్తున్నారు!? అని వెతుకుతున్నారు. కాలేజీ యువతను లక్ష్యంగా చేసుకుని అధిక శాతం డీజే పార్టీలు జరుగుతుంటే.. ఆయా కార్పొరేట్‌ సంస్థలు తమ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఈవెంట్‌ మేనేజర్ల సహకారంతో పార్టీలు చేస్తున్నాయి. గత ఏడాది పూనమ్‌ కౌర్‌, సన్నీ లియోన్‌, సంజన వంటివాళ్లు రాగా.. ఈసారి సెలబ్రిటీ ఈవెంట్లు కనిపింటచడం లేదు. ఇన్‌స్టాగ్రామ్‌, డబ్‌ స్మాష్‌ ఫేమస్ దీప్తి సునయన, వైవా జస్వంత్‌  ఈసారి స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. ఇప్పటికే  హోటళ్లు, కన్వెన్షన్‌, ఫంక్షన్‌ హాళ్లలో వేడుకల ప్రచారం మొదలైనా.. టికెట్ల అమ్మకాల్లో వేగం కనిపించడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు. 

చేతిలో డబ్బులు లేకపోవడంతో పార్టీ ప్రియుల రూటు మారింది. గతంలో రిసార్టులు, పబ్‌లు, ఓపెన్‌ ఈవెంట్లలో సందడి చేసిన కుర్రకారు.. ఈసారి కలిసి చేసుకుంటే కలదు సుఖం అంటున్నారు. ఒక పార్టీకి వెళ్లి 5000 ఖర్చు చేసే బదులు ఆ డబ్బుతో ముగ్గురు కలిసి ఎంజాయ్‌ చేయవచ్చనే భావనకు వచ్చారు.  అపార్టుమెంట్‌ సెల్లార్లలో ముగించేద్దామని కొందరు భావిస్తుంటే, మరికొందరు మాత్రం లాంగ్‌ టూర్లు ప్లాన్‌ చేసుకుంటున్నారు.

అయితే పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఈసారి న్యూ ఇయర్‌ పార్టీలపై లేదంటున్నాయి సర్వేలు. 67 శాతం భారతీయులు ఈ ఏడాది టికెట్లను ఆన్‌లైన్‌లో కొంటున్నట్లు చెబుతున్నాయి. గత ఏడాది కంటే ఈసారి ఇంకా ఎక్కువగా ఎంజాయ్‌ చేయాలని భావిస్తున్నారన సీక్వియో కేపిటల్‌ సర్వే వెల్లడించింది

త్వరలో జబర్దస్త్ షో నిలిపివేత

దక్షిణాదిలో తెలుగు చానల్స్ లో వచ్చిన షో లలో అత్యంత ఆదరణ కలిగిన షో జబర్దస్త్... ఈ షో... రియాల్టీ షో... గేమ్, డ్యాన్స్ షో లకు దక్కని పాపులర్ జబర్దస్త్ కు దక్కింది. కాగా ఈ షోలో కామెడీ వెకిలీగా ఉంటుందని.. ఆడవారిని పలు వృత్తుల వారిని కించపరిచే విధంగా ఉంటుందని ఇప్పటికే ఈ షో పై పలు వివాదాలు ఉన్నాయి.. కొంత మంది జబర్దస్త్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.. కాగా ఈ షో పై పోలీసులు కేసుని కేంద్ర ప్రసారల శాఖకి బదిలీ చేశారట.. వారు ఈ షో ప్రసారాన్ని నిలిపి వెయ్యాలనే నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది... దీంతో ఈ షో నిర్మాత మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్ వారు డిసెంబర్ వరకూ ప్రసారం చేసి అనంతరం నిలిపివేయ్యాలని భావిస్తున్నారట. కాగా జబర్దస్త్ షో అభిమానులకు ఇది నిరాశను కలిగించే వార్త... అనుకోవచ్చు.

पार्टी में नीता अंबानी और विजय माल्‍या के बीच हुआ था ‘खेल’, वीडियो अब लीक, इज्‍जत दांव पर

यूट्यूब वीडियो के माध्‍यम से जितना सच फैलाता है उतना झूट भी। यही हाल इस वीडियो का भी है। इस वीडियो में एडिटिंग के माध्‍यम से नीता अंबानी और विजय माल्‍या को रास रचाते और उनका लव एंगल दिखाया गया है। बल्‍कि इस विडीयो की सच्‍चाई यह है कि इसमें अंबानी फैमिली की प्राइवेट पार्टी को दिखाया गया है।
यह भी पढ़ें: सिर्फ एक सवाल के जवाब से खत्म हो जाएगा 50 दिन का दर्द, मनेगा नया साल
लेकिन सामने फोटो को लगाकर लोग तेजी से भ्रमित हो रहे हैं। जिसका नतीजा यह है कि इस वीडियो को देखने वालों की संख्‍या में तेजी से इजाफा हुआ है। यह वीडियो वैसे तो बिल्‍कुल साधारण सा है, जिसमें मुकेश अंबानी की पत्‍नी को ऊपर पेज पर माल्‍या के साथ रंगरलियां मनाते दिखाया गया है।

మీ బాస్‌ను ఇండస్ట్రీలోకి ఆహ్వానిద్దాం.. రండి

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం ‘ఖైదీ నంబర్‌ 150’ ప్రీ-రిలీజ్‌ ఫంక్షన్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చిత్ర నిర్మాత రామ్‌చరణ్‌ అన్నారు. జనవరి 4న విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ప్రీ-రిలీజ్‌ వేడుకను నిర్వహిస్తున్నామని ప్రకటిస్తూ రామ్‌చరణ్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో ఒక వీడియో పోస్ట్‌ చేశారు.
‘అందరికీ హాయ్‌.. నాకు తెలిసి ఈ వీడియో నేను ఎప్పుడో చేయాల్సింది.. నేను ఏం మాట్లాడినా మీరు వినేటట్లు లేరు. మీరు ఒక్కదాని కోసమే ఎదురుచూస్తున్నట్లు నాకు అర్థమైంది. అది నాన్నగారి 150 సినిమా ‘ ఖైదీ నంబర్‌ 150’ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌. మీరనుకుంటున్నట్లుగానే విజయవాడలో ఘనంగా జరగబోతోంది. జనవరి 4న ఇందిగా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో మేము సెలబ్రేట్‌ చేయబోతున్నాం. దానికి అభిమానులందరూ రావాలి. మీ అన్నయ్య, బాస్‌ని ఇండస్ట్రీలోకి తిరిగి ఆహ్వానిద్దాం. పాత రోజుల్లో మిమల్ని ఎలా అలరించారో అలానే.. ఈ ‘ఖైదీ నంబర్‌ 150’తో మొదలై ఇంకా ఎన్సో సినిమాలు చేయబోతున్నారు. కాబట్టి దయచేసి జనవరి 4న అందరూ రండి, కలిసి సెలబ్రేట్‌ చేసుకుందాం’ అని రామ్‌చరణ్‌ వీడియోలో పేర్కొన్నారు.

60 లక్షల మంది రూ. 7 లక్షల కోట్లు జమచేశారు
సమాచారాన్ని పరిశీలిస్తున్నాం
పన్ను ఎగవేసినట్లు తేలితే చర్యలు తప్పవు: అధికారుల హెచ్చరిక
దిల్లీ: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని వెలువరించిన నవంబరు 8 తర్వాత పాత నోట్లలో పెద్ద మొత్తాలను 60లక్షల మంది వ్యక్తులు, సంస్థలు జమ చేసినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు వెల్లడించారు. ఈ మొత్తం రూ.7లక్షల కోట్లని, ఇది ఆశ్చర్యకరమైన మొత్తమని పేర్కొన్నారు. నిఖార్సయిన డిపాజిటర్లకు ఎటువంటి వేధింపులూ ఉండవని, అదే సమయంలో నల్లకుబేరులు పన్ను ఎగవేసినట్లు తేలితే విచారణ ఎదుర్కోక తప్పదని పేర్కొన్నారు. రూ.2లక్షలు, రూ.5లక్షల కన్నా ఎక్కువగా ఉండే డిపాజిట్లపై తాము రోజువారీ సమాచారం తెప్పించుకుంటున్నామని తెలిపారు. ప్రతి వ్యక్తికి సంబంధించి ఈ సమాచారాన్ని, గత సమాచారంతో పోల్చి చూసుకుంటున్నామన్నారు. ‘‘రూ.2లక్షలకన్నా ఎక్కువగా జమ అయిన మొత్తాలను చూస్తే మా వద్ద 60లక్షల మంది వ్యక్తులు, సంస్థల సమాచారం మా వద్ద ఉంది. ఈ వ్యక్తులు, సంస్థలు జమ చేసిన మొత్తం విలువ రూ.7లక్షల కోట్లు. ఇది ఆశ్చర్యకరమైన మొత్తం. ఈ మొత్తాలను పరిశీలిస్తున్నాం. పెద్ద మొత్తాల్లో జమ చేసిన వ్యక్తుల వరకు చూసుకుంటే ఆ మొత్తం రూ.3లక్షల కోట్ల నుంచి రూ.4లక్షల కోట్ల వరకు ఉంది. పన్ను వసూలుకు ఇప్పుడు పెద్ద ఎత్తున అవకాశం ఉంది. బ్యాంకులో వేసినంత మాత్రాన నల్లధనం తెల్లధనంగా మారదు. అటువంటి వారు ముందుకొచ్చి ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజనలో పాల్గొంటారని ఆశిస్తున్నాం. వారు స్వచ్ఛందంగా ముందుకు రాకపోతే భవిష్యత్తులో సంతోషంగా ఉండబోరు.’’ అని ఒక అధికారి చెప్పారు.

ఆ విషయాన్ని తేల్చిచెప్పిన విరాట్‌. Virat said that

 Bollywood RGV anuskasarmato soon rumors of his engagement jaragabotondanna teradincadu viratkohli Indian cricket Test captain. Priyuralu viratkohli resolving the break between England series, with Bollywood actress Anushka Sharma was leading in Dehradun. However,

 on January 1, engagement cesubotunnatlu viliddaru widely within the media. Virat responded to the news of their engagement on Twitter condemned the taking. Even if they were not engaged in the cesukobovatam dacipettabomani made it clear it. News channels broadcast false news that they are doing so confused .. teradincutunnamani apatanledani to be confused with another tweet said.

బాలీవుడ్‌ సినీనటి అనుష్కశర్మతో త్వరలో తన నిశ్చితార్థం జరగబోతోందన్న వదంతులకు తెరదించాడు భారత క్రికెట్‌ టెస్టు కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ మధ్య విరామం దొరకడంతో విరాట్‌కోహ్లీ ..ప్రియురాలు, బాలీవుడ్‌ తార అనుష్క శర్మతో కలిసి డెహ్రాడూన్‌లో ఉల్లాసంగా గడుపుతున్నాడు.

 అయితే వీళిద్దరూ జనవరి 1న నిశ్చితార్థం చేసుబోతున్నట్లు మీడియాలో విస్తృతంగా ప్రచారం జరగుతోంది. దీంతో ట్విట్టర్లో ఈ విషయంపై స్పందించిన విరాట్‌ తమ నిశ్చితార్థం వార్తలను ఖండించాడు. తాము నిశ్చితార్థం చేసుకోబోవటం లేదని ఒకవేళ చేసుకుంటే దాన్ని దాచిపెట్టబోమని స్పష్టం చేశాడు. న్యూస్‌ ఛానెళ్లు తప్పుడు వార్తలను ప్రసారం చేస్తూ మిమ్మల్ని గందరగోళం పరచడం ఆపటంలేదని.. అందుకే తాము ఆ గందరగోళానికి తెరదించుతున్నామని మరో ట్వీట్‌లో పేర్కొన్నాడు.